ప్రియుడి కోసం దేశం దాటొచ్చింది!

భారత్లోని ప్రియుడి కోసం ఓ బంగ్లాదేశ్ యువతి అక్రమంగా బోర్డర్ దాటొచ్చి జైలుపాలైంది. బెంగళూరుకు చెందిన దత్త, బంగ్లా యువతి గుల్షనాకు ఇన్స్టాలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరు ...

Continue reading

సెల్ఫీ పేరుతో భర్తను నదిలోకి తోసేసిన భార్య

సెల్ఫీ దిగుదామని నమ్మించి భర్తను భార్య నదిలోకి తోసేసిన ఘటన కర్ణాటక-తెలంగాణ సరిహద్దులో జరిగింది. రాయచూర్ జిల్లాకు చెందిన తాతప్పను అతడి భార్య కృష్ణానది వద్దకు తీసుకెళ్లింది. సెల్...

Continue reading

రూ.600 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల

AP: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వం రూ.600 కోట్లు విడుదల చేసింది. 2024-25 ఏడాదికి అదనపు మొత్తం విడుదల చేసినట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది. ఇప్పటికే మొదటి విడతగా...

Continue reading

విమాన ప్రమాదంపై దర్యాప్తు పారదర్శకంగా లేదు:

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ALPA India) ఆరోపించింది. 'పైలట్లే లోపం అన్నట్లుగా దర్యాప్తు సాగుతోంది. ఇన్...

Continue reading

గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయంటే..

తెలుగు రాష్ట్రాల్లో గోదావరిపై పెద్దగా ప్రాజెక్టులు లేవు. TGలో శ్రీరామ్ సాగర్ (90 TMCలు), ఎల్లంపల్లి (20 TMCలు), కాళేశ్వరం ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. APకి పోలవరం ప్రాజెక్టు (...

Continue reading

సముద్రంలోకి గోదావరి జలాలు.. ‘పోలవరం-బనకచర్ల’

గోదావరి నదికి భారీ వరద వస్తుండటంతో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 'పోలవరం-బనకచర్ల' ప్రాజెక్టుపై తీవ్ర చర్చ జరుగుతోంది. 3 రోజులుగా లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోంది కానీ.. ...

Continue reading

అరుణాచలంలో తెలుగు వ్యక్తి హత్య.. ఇద్దరు అరెస్ట్

తమిళనాడు తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణలో తెలుగు వారిపై వివక్ష చూపుతున్నారని భక్తులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజా ఘటనతో అరుణాచలంలో తెలుగువారి భద్రతపై అనుమానాలు మరింత పెరిగాయ...

Continue reading

భార్యతో విడాకులు.. భర్త సంబరాలు చూడండి!

అస్సాంకు చెందిన మాణిక్ అలీ భార్యతో విడాకులు మంజూరయ్యాయనే సంతోషంతో పండుగ చేసుకున్నాడు. 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు. 'ఆమె తన ప్రియుడితో రెండు సార్లు పారిపోయి మళ్లీ వచ్చింది. నా కూత...

Continue reading

మోదీజీ.. ఇతణ్ని ఒలింపిక్స్క పంపండి: KTR

TG: హరియాణాలోని గురుగ్రామ్లో వరదలు రోడ్లను ముంచెత్తాయని, ట్రాఫిక్ స్తంభించిందంటూ ఓ వ్యక్తి నీటిలో ఈదుతూ రిపోర్టింగ్ చేసినట్లు ఓ వీడియో వైరలవుతోంది. BJP పాలిత రాష్ట్రంలో ఇదీ పరి...

Continue reading

తిరుపతి తొక్కిసలాట.. సీఎస్కు చేరిన నివేదిక

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎస్ విజయానందు ఏకసభ్య కమిషన్ నివేదిక అందజేసింది. ఆ రిపోర్ట్ను ఆయన రేపు లేదా ఎల్లుండి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ ఏడాది జనవరిలో వైకుంఠ ఏకాదశి...

Continue reading