మరో ఫార్మా కంపెనీలో పేలుడు

TG: హైదరాబాద్లో మరో కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. మేడ్చల్ పరిధిలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఆల్కలాయిడ్ బయో యాక్టివ్ ఫార్మా కంపెనీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో కార్మికుడ...

Continue reading

అపరిశుభ్ర భోజనం.. హోంమంత్రి ఆగ్రహం

AP: అనకాపల్లి(D) పాయకరావుపేట బాలికల గురుకులాన్ని సందర్శించిన హోంమంత్రి అనితకు ఊహించని అనుభవం ఎదురైంది. ఆకస్మిక పర్యటనకొచ్చిన ఆమె విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తుండగా, ఆహారం అపర...

Continue reading

భారీ పేలుడు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

TG: పాశమైలారం పరిశ్రమలో రియాక్టర్ పేలుడుకు సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు దర్శనమిచ్చాయి. పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడినట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలు పరిసర ప్రాంతాల్ల...

Continue reading

కుటుంబాన్ని కాపాడాలని జవాన్

AP: దేశ రక్షణకు ప్రాణాలొడ్డే జవాన్ తన కుటుంబం, ఆస్తులను కాపాడాలని ఓ వీడియోను రిలీజ్ చేశారు. 'నా పేరు అశోక్. జమ్మూకశ్మీర్లో BSF జవాన్గా పనిచేస్తున్నా. వైసీపీ నేతల అండతో కొందరు గ...

Continue reading

అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

IAFలో అగ్నిపథ్ స్కీమ్లో అగ్నివీర్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 11 నుంచి జులై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్/డిప్లమాలో 50% మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష...

Continue reading

ప్రమాదం.. 27 మంది ఆచూకీ గల్లంతు

TG: పాశమైలారంలో రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 42 మంది చనిపోగా, మరో 27 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. పేలుడు ధాటికి మూడు అంతస్తుల భవనం కుప్...

Continue reading

తల్లికి వందనం’ అంటూ.. దోచేస్తున్నారు

AP: ‘తల్లికి వందనం డబ్బులు జమ కాలేదా? మీ అకౌంట్ హోల్డ్లో ఉంది' అంటూ సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు. నకిలీ పోర్టల్ సృష్టించి పేరెంట్స్ వ్యక్తిగత, బ్యాంకు ఖాతా, OTPలు తెలుసుకొని ...

Continue reading

పోలీస్ దెబ్బకు స్పృహ కోల్పోయాడు

పోలీస్ కొట్టడంతో ఓ షాప్ ఓనర్ స్పృహ కోల్పోయిన ఘటన రాజస్థాన్ కోటాలో జరిగింది. షాప్ ముందున్న బైక్ తీయాలని యజమానిని SHO పుష్పేంద్ర ఆదేశించారు. అది తన బైక్ కాదని, హ్యాండిల్ లాక్ ఉందని...

Continue reading

పులుల సంతానోత్పత్తి సమయం.. సఫారీ క్లోజ్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్(NSER)లో సఫారీ

వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నవారు మరో 3 నెలలు ఆగాల్సిందే. నల్లమలలోకి మానవ ప్రవేశాలను 3 నెలల పాటు(జులై 1 -SEP 30 వరకు) నిషేధిస్తున్నట్లు అటవీ శాఖ వెల్లడించింది. వన్యప్రాణుల సంతానోత్ప...

Continue reading

కారులో మద్యం సేవించి పడుకోవడమే వీరికి శాపంగా మారింది

AP: తిరుపతి జిల్లా తిరుచానూరులో విషాదం జరిగింది. కారులో ఇద్దరు యువకులు ఊపిరాడక మృతి చెందారు. నిన్న రాత్రి కారులో ఏసీ వేసుకుని మద్యం తాగిన యువకులు మత్తులో అందులోనే పడుకున్నారు. ...

Continue reading