AP: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో భోలే బాబా, వైష్ణవి, ఏఆర్ డెయిరీ ప్రతినిధులకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ సిట్ హైకోర్టును కోరింది. వారు సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తారంది. నె...
రామగిరి మండలంలోని ఓ గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న దళిత బాలికను మాయ మాటలతో మభ్యపెట్టి ఆరుగురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇటీవల కాలంలో ఆమె తరచూ తీవ్ర అనారోగ్...
విచిత్రమైన మోసాలకు పాకిస్థాన్ కేరాఫ్ అడ్రెస్ నిలుస్తోంది. తాజాగా పంజాబ్ రాష్ట్రంలోని సాదికాబాద్లో 25 మంది కిడ్నీలను మోసపూరితంగా తొలగించిన ఘటన జరిగింది. గ్రామస్థుల కిడ్నీల్లో రా...
కోతికి ఓ మహిళ ప్రేమగా నీరందిస్తోన్న వీడియోను ఓ IFS అధికారి షేర్ చేశారు. పిల్లలు బస్సు కోసం వేచి చూస్తుండగా అక్కడున్న ఓ కోతి వాటర్ బాటిల్ను లాక్కునేందుకు యత్నించింది. ఎండవేడిమిక...
ఆడపిల్లలను ఒంటరిగా బయటకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడాల్సి వస్తోంది. అలాంటిది ఓ ఆరేళ్ల చిన్నారి నిర్మానుష్య ప్రదేశంలో స్కూల్ బస్సు దిగి ఎలాంటి భయం లేకుండా ఇంటికి వెళ్తుంది. ఎంద...
భారత్లో గత 24 గంటల్లో 564 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,866కి చేరింది. తాజాగా 674 మంది కోలుకున్నారు. నిన్న మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీ, కర్ణాటక...
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 24 గంటల వ్యవధిలో 95 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. మరో 440 మంది గాయాల పాలైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. మరోవైపు, గాజాలోని మూడు కేంద్రాల వ...
బెంగళూరులో విక్టరీ పరేడ్ నిర్వహించాలనుకున్న RCBకి తొలుత పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా అనుమతించబోమని తేల్చి చెప్పారు. కానీ సా. 5 గంటల నుంచి విక...