నాలుగున్నరేళ్ళ చిన్నారిపై అత్యాచారం

కడప(D) మైలవరం (M)లో దారుణం జరిగింది. A.కంబాలదిన్నె గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి చంపి ముళ్లపొదల్లో వేశాడు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డలపై ఆగని ఆకృత్...

Continue reading

నాలుగేళ్ల చిన్నారిపై హత్యాచారం

AP: కడప(D) మైలవరం (M)లో దారుణం జరిగింది. A.కంబాలదిన్నె గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి చంపి ముళ్లపొదల్లో వేశాడు. పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన మోరగుడి...

Continue reading

డిఫెన్స్ ఆపరేషన్స్ లైవ్ టెలికాస్ట్ చేయకండి: కేంద్రం

పాకిస్థాన్తో ఉద్రిక్తతల వేళ కేంద్ర సమాచార శాఖ అన్ని మీడియా ఛానళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రక్షణశాఖ కార్యకలాపాలు, భద్రతా బలగాల కదలికలను లైవ్ టెలికాస్ట్ చేయొద్దని కోరింది. ఇ...

Continue reading

మత్స్యకారుల జీవన విధానాన్ని పరిశీలించిన CM

AP: సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయన ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం సముద్ర తీరంలో మత్స్య కారుల వద్దకు వెళ్లి వారి జీవన విధానాన్ని పరిశీలించా...

Continue reading

కైలాస్ మానసరోవర్ యాత్రపై అధికారిక ప్రకటన

కైలాస్ మానసరోవర్ యాత్ర ఈ ఏడాది జూన్- ఆగస్టు మధ్య ఉంటుందని కేంద్రం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 50 మంది యాత్రికుల చొప్పున 5, 10 బ్యాచులు ఉంటాయని తెలిపారు. ఉత్తరాఖండ్ లిపులేఖ్...

Continue reading

మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లు కూల్చివేత

ఉగ్రవాదం వైపు మొగ్గు చూపాలంటే వెన్నులో వణుకు పుట్టేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. పహల్గామ్ ఉగ్రదాడికి J&Kలో ప్రతీకార చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పుల్వామాలో మరో ముగ్...

Continue reading

దేనికైనా సిద్ధం..’ ఇండియన్ ఆర్మీ పోస్ట్

' పాకిస్థాన్తో ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్న తరుణంలో ఇండియన్ ఆర్మీ కీలక పోస్ట్ చేసింది. ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం అంటూ.. జవాన్ల విన్యాస దృశ్యాలను షేర్ ...

Continue reading

మామే తండ్రయ్యాడు.. కోడలికి రెండో పెళ్లి చేశాడు

పెళ్లి చేసిన ఏడాదికే కొడుకు గుండెపోటుతో చనిపోయాడు. నెలల వయసున్న కుమార్తెతో కోడలు విధవరాలిగా అత్తింట మిగిలిపోయింది. దీంతో ఆ మామగారు ఆమెకు తండ్రయ్యాడు. కుమారుడి స్నేహితుడికిచ్చి ...

Continue reading

సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలు

భారత్- పాక్ మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొన్న తరుణంలో పాకిస్థాన్ ఆర్మీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. జమ్మూకశ్మీర్ లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి అన్నీ పోస్టుల వద్ద పాక్ సైన్యం కాల...

Continue reading

భారత్, పాక్ మధ్యవర్తిత్వానికి సిద్ధం: ఇరాన్

పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు తాము సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. 'తమ సోదర దేశాలు ఇండియా, పాక్తో సంబంధాలను మేము ఎప్పుడూ ఆస్వాదిస్తాము...

Continue reading