సింహాన్ని రెచ్చగొట్టాడు.. పంజా దెబ్బకు అదిరిపడ్డాడు

బోనులో ఉన్నా, అడవిలో ఉన్నా సింహం పొగరు ఎప్పటికీ తగ్గదు. అలాంటి మృగరాజుతో ఓ వ్యక్తి వీడియోల కోసం పరాచకాలు ఆడాడు. దాని ముక్కుపై చేతులు పెడుతూ రెచ్చగొట్టాడు. గేలి చేశాడు. చిర్రెత్...

Continue reading

మ్యాగ్నెట్ మ్యాన్.. ఒంటిపై 96 టీస్పూన్లతో గిన్నిస్ రికార్డు

ఎవరికీ సాధ్యంకాని పనులు చేసినవారి పేర్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో నమోదవడం చూస్తుంటాం. అలాంటి ఓ వినూత్న టాలెంట్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇరాన్కు చెందిన అబోల్ఫాజ్ సబెర్ మొఖ...

Continue reading

స్టూడెంట్స్ పాస్.. టీచర్లు ఏం చేశారంటే

TG: విద్యార్థులకు చదువు సరిగా రాకపోతే దండించే టీచర్లను చూసి ఉంటాం. కానీ స్టూడెంట్స్ పాసైతే గుండు కొట్టించుకొని మొక్కు చెల్లించుకున్న టీచర్లను చూశారా? ఈ ఘటన భువనగిరి(D) దత్తాయపల...

Continue reading

ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలం నుంచి మావోల మృతదేహాలతో పాటు ఒక ఆటోమేటిక్ సెల్ఫ్ లోడ...

Continue reading

పెన్షన్ కోసం పెద్దాయన కష్టం చూడండి

నడవలేని స్థితిలో ఉన్నాడు, పెన్షన్ తీసుకునేందుకు పంచాయతీ కార్యాలయానికి తన తండ్రి రాలేరని చెప్పినా అధికారులు వినలేదు. దీంతో చేసేదేమీ లేక ఆ పెద్దాయనను ఇబ్బందికరంగా బండిపై తీసుకెళ్...

Continue reading

బెంగళూరులో 9 నెలల చిన్నారికి కొవిడ్

బెంగళూరులో 9 నెలల చిన్నారికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. హోస్కోటేకు చెందిన ఆ చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు కలాసిపాళ్యలోని వాణి విలాస్ హాస్పిటల్లో జాయ...

Continue reading

కానిస్టేబుల్ అభ్యర్థులకు హాల్ టికెట్లు

AP: ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని రిక్రూట్మెంట్ బోర్డు తెలియజేసింది. హాల్ టికెట్లను http://slprb.ap.gov.in/ 3 చేసుకోవచ్...

Continue reading

మొబైలు జేబులో పెట్టుకుంటున్నారా?

AP: మదనపల్లెకు చెందిన ఓ విద్యార్థి జేబులో మొబైల్ పేలిపోయింది. ఈ ఘటనలో అతడికి తీవ్రగాయాలయ్యాయి. రాయచోటికి చెందిన తనూజ్ (22) కురబలకోట మండలం అంగళ్లు మిట్స్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇ...

Continue reading

జవాన్ను రక్షించి ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ ఆఫీసర్

నీటిలో మునిగిపోతున్న ఓ సైనికుడిని కాపాడి యంగ్ ఆర్మీ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారు. 23 ఏళ్ల లెఫ్టినెంట్ శశాంక్ తివారీ సిక్కిం స్కౌట్స్ రెజిమెంట్లో అధికారిగా ఉన్నారు. ఈ క్రమంలో గ్యా...

Continue reading

170 మంది టెర్రరిస్టులు, 42 మంది సైనికులు హతం

భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' దెబ్బకు పాకిస్థాన్లో అంచనాకు మించి నష్టం వాటిల్లిందని మన ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మే 7న చేసిన దాడుల్లో బహవల్పూర్లో 170 మందికి పైగా ఉగ్రవాదులు ...

Continue reading