AP: ఎన్నికలు సజావుగా జరిగితే పులివెందులలో వైసీపీ గెలవదని టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పులివెందులలో గతంలో ఎప్పుడూ స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి లేదని చెప్పారు....
AP: వివిధ కారణాలతో 'అన్నదాత సుఖీభవ' పథకం కింద సాయం అందని రైతుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. వ్యవసాయ శాఖ చేపట్టిన గ్రీవెన్స్కు ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు 10,915 దరఖ...
AP: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఇవాళ అల్లూరి జిల్లా పాడేరులో పర్యటించనున్నారు. ఉదయం గన్నవరం నుంచి హెలికాప్టర్లో లగిశపల్లికి చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యే...
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4 తొలి మ్యాచులో అమరావతి రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత కాకినాడ కింగ్స్ 20 ఓవర్లలో 229/5 స్కోర్ చేసింది. KS భరత్ (93), సాయి రాహుల్ (...
మంచిర్యాల (D) నెన్నెల(M) గంగారం వాసి అనిల్(22) మరణానికి కారణమైన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచామని SI ప్రసాద్ ఈరోజు చెప్పారు. SI తెలిపిన వివరాలు.. అనిల్ తల్...
బస్, ట్రైన్ పాస్ లాగే విమానానికీ లైఫ్ టైమ్ పాస్ ఉంటుందనే విషయం మీకు తెలుసా? థామస్ స్టూకర్ అనే వ్యక్తి 1990లో $290,000తో యునైటెడ్ ఎయిర్లైన్స్ నుంచి జీవితకాల పాస్ను కొనుగోలు చేశారు...
AP: మూడేళ్ల కూతురిని ఓ తండ్రి రూ.5వేలకు అమ్మేసిన ఘటన విజయవాడలో జరిగింది. బాపట్ల(D) వేటపాలెంకు చెందిన మస్తాన్ గురువారం రాత్రి విజయవాడ బస్టాండ్ వద్ద పరిచయమైన మహిళ, పురుషుడికి తన ...
పాలస్తీనాలో ఇజ్రాయెల్ నరమేధం సృష్టిస్తోందని కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ ఆరోపించారు. 18,430 మంది పిల్లలు సహా 60వేల మందిని దారుణంగా హతమార్చిందన్నారు. ఇంత జరుగుతున్నా భారత ప్రభుత...
AP: ఆశా వర్కర్లకు మొదటి రెండు ప్రసవాలకు 180 రోజుల చొప్పున ప్రసూతి సెలవులు (జీతంతో) ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కార్యకర్తల పదవ...
ENG, IND మధ్య జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ రికార్డులు తిరగరాసింది. డిజిటల్ ప్లాట్ఫామ్లో అత్యధిక మంది వీక్షించిన టెస్ట్ సిరీస్ గా నిలిచింది. 5 మ్యాచ్ల సిరీస్ను జియో హాటా ర్...