ఇప్పటి వరకు విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో NDAకు భారీ మెజార్టీ దక్కింది. ఇక ఇండియా న్యూస్-డీ డైనమిక్స్ సర్వేలో NDAకు 371, I.N.D.I.Aకు 125, ఇతరులకు 47 స్థానాలు వస్తాయని తేలింది. న్...
అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఉరవకొండ పరిధిలోని పోలీసులకు ఎన్నికల కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు గురించి గుంతకల్లు డీఎస్పీ శివ భాస్కర్ రెడ్డి వివరించారు. ఉరవ...
యాడికి మండలంలోని పలు సమస్యాత్మక గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సీఐ నాగార్జున రెడ్డి శనివారం తెలిపారు. సార్వ త్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మండలం లోని కోనుప్పలపాడు, తాడి...
ఈ నెల 4వ తేది ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కంబదూరు మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐ తన సిబ్బందితో మండలంలో ఆదివారం గట్టి బందోబస్తు నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడుతూ అల్లర్లకు పాల్పడితే కేసులు నమ...
రైలులో ఏసీ పనిచేయడం లేదని ప్రయాణికులు ఆందోళనకు దిగారు. పూరీ- గాంధీధామ్ సూపర్ ఫాస్ట్ రైలు బీ-5 కోచ్ ఏసీ పనిచేయడంలేదని ప్రయాణికులకు రైల్వే అధికారులు ఫిర్యాదు చేశారు. వారు సరైన సమాధాన...
AP: సీఎం జగన్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి RK రోజా అన్నారు. ప్రజలు సంక్షేమం, అభివృద్ధికే పట్టం కట్టారని ఆమె చెప్పారు. 'రాష్ట్రంలో కూటమికి ఎలాంటి క్రేజ్ లేదు. పో...
ఆదిలాబాద్ ఎంపీ స్థానం బీజేపీదేనని ఆరామస్తాన్ సర్వే తెలిపింది. బీజేపీ నుంచి గొడం నగేశ్, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీలో ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ...
పంజాబ్లోని ఫతేగఢ్ సాహెబ్లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఓ గూడ్సు రైలు ఇంజిన్ పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును ఢీకొట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అమృత్సర్- ...
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగి నేటితో ఏడాది పూర్తయ్యింది. 2023 జూన్ 2న రాత్రి కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. మరో ట్రాక్పై పడిన బోగీలను యశ్వ...