స్టూడెంట్స్ పాస్.. టీచర్లు ఏం చేశారంటే

TG: విద్యార్థులకు చదువు సరిగా రాకపోతే దండించే టీచర్లను చూసి ఉంటాం. కానీ స్టూడెంట్స్ పాసైతే గుండు కొట్టించుకొని మొక్కు చెల్లించుకున్న టీచర్లను చూశారా? ఈ ఘటన భువనగిరి(D) దత్తాయపల్లిలో జరిగింది. తమ స్కూల్లో పది చదివే విద్యార్థులు పాసైతే గుండు కొట్టించుకుంటామని HM రాజశేఖర్ మొక్కుకున్నారు. 100% పాస్ పర్సెంటేజ్ నమోదవ్వడంతో ఉపాధ్యాయులంతా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *