భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు

భర్తే భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

భర్త అరవింద్ తన భార్య రీటాను ఆమె ప్రియుడు యశ్వంత్కి ఇచ్చి వివాహం చేశాడు. రీటా, యశ్వంత్ ఇద్దరూ వివాహానికి ముందే సంబంధంలో ఉన్నారు. ఈ విషయం పెళ్ళైన తర్వాత భర్తకు తెలిసింది. ప్రియుడిని కలవొద్దని భార్యను పదే పదే కోరినప్పటికీ ఆమె అంగీకరించకలేదు. దాంతో భర్త ఆమెను గుడికి తీసుకెళ్లి తన ప్రియుడికి ఇచ్చి వివాహం చేశాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *