AP: దీపావళి పండుగ రోజున ఏలూరులో తీవ్ర విషాద ఘటన జరిగింది. పట్టణంలోని తూర్పువీధిలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై గోనెసంచిలో బాణసంచా తీసుకెళ్తుండగా బండి గోతిలో పడింది. దీంతో ఒక్కసారిగా గ...
ఏలూరు జిల్లాలో టీడీపీ, జనసేన శ్రేణులు ఘోరంగా కొట్టుకున్నాయి. దెందులూరు నియోజకవర్గంలోని పైడిచింతపాడులో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీ విషయమై టీడీ...
LAC వద్ద భారత్, చైనా సైనికుల ఉపసంహరణ దాదాపుగా ముగిసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. డ్రాగన్ కంట్రీతో 'ఇంతకు మించి' పరిష్కారాలను కోరుకుంటున్నామని, అందుకు కాస్త సమయం పడుతు...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిన్న కురిసిన అకాల వర్షం పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలోని పలు మండలాల్లో చేతికి వచ్చిన వరి పంట నేలకొరిగింది. వరి ధాన్యం తడిసిపోవడంతో పనికిరాక...
కర్ణాటక ప్రభుత్వం శక్తి స్కీమ్లో భాగంగా అక్కడి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పునరాలోచిస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్న...
TG: ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు స్వీకరణ గడువును NOV 15 వరకు అధికారులు పొడిగించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల క...
AP: రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 107 బీసీ గురుకులాలు ఉండగా మరో రెండు కొత్త గురుకులాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా రాంపురం (పెనుకొండ), నెల్లూరు జిల్లా ఆత్మ...
AP: జగన్-షర్మిల వివాదంపై విజయమ్మ రాసిన లేఖపై YCP స్పందించింది. ఆమెను అమితంగా గౌరవిస్తామని చెబుతూ కొన్ని అంశాలను బహిరంగ లేఖ ద్వారా వెల్లడించింది. 'జగన్ బెయిల్ రద్దు కుట్రను విజయమ్మ ...
TG: యాదాద్రి నరసింహ స్వామి క్షేత్రంలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాస పూజలు నిర్వహించనున్నట్లు ఈవో భాస్కర్ రావు తెలిపారు. ప్రతి రోజు 6 బ్యాచుల్లో సత్యనారాయణ స్వామి వ్రతా...
AP: నవంబర్ నెల నుంచి రేషన్లో నాలుగు రకాల సరుకులు అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బియ్యంతో పాటు పంచదార, కందిపప్పును సబ్సిడీపై అందిస్తున్నారు. అక్టోబర్లో 50 శాతం కార్డుదారులకు ...