దీపావళి రోజున ఘోర ప్రమాదం

AP: దీపావళి పండుగ రోజున ఏలూరులో తీవ్ర విషాద ఘటన జరిగింది. పట్టణంలోని తూర్పువీధిలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై గోనెసంచిలో బాణసంచా తీసుకెళ్తుండగా బండి గోతిలో పడింది. దీంతో ఒక్కసారిగా గ...

Continue reading

ఘోరంగా కొట్టుకున్న టీడీపీ, జనసేన శ్రేణులు

ఏలూరు జిల్లాలో టీడీపీ, జనసేన శ్రేణులు ఘోరంగా కొట్టుకున్నాయి. దెందులూరు నియోజకవర్గంలోని పైడిచింతపాడులో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీ విషయమై టీడీ...

Continue reading

‘ఇంతకు మించి’.. చైనా సమస్యపై రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు

LAC వద్ద భారత్, చైనా సైనికుల ఉపసంహరణ దాదాపుగా ముగిసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. డ్రాగన్ కంట్రీతో 'ఇంతకు మించి' పరిష్కారాలను కోరుకుంటున్నామని, అందుకు కాస్త సమయం పడుతు...

Continue reading

రైతన్నకు నష్టం తెచ్చిన అకాల వర్షం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిన్న కురిసిన అకాల వర్షం పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలోని పలు మండలాల్లో చేతికి వచ్చిన వరి పంట నేలకొరిగింది. వరి ధాన్యం తడిసిపోవడంతో పనికిరాక...

Continue reading

ఫ్రీ బస్’పై కర్ణాటక సర్కార్ పునరాలోచన!

కర్ణాటక ప్రభుత్వం శక్తి స్కీమ్లో భాగంగా అక్కడి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పునరాలోచిస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్న...

Continue reading

OU డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రవేశాల గడువు పొడిగింపు

TG: ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు స్వీకరణ గడువును NOV 15 వరకు అధికారులు పొడిగించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల క...

Continue reading

ఏపీలో మరో రెండు బీసీ గురుకులాలు

AP: రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 107 బీసీ గురుకులాలు ఉండగా మరో రెండు కొత్త గురుకులాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా రాంపురం (పెనుకొండ), నెల్లూరు జిల్లా ఆత్మ...

Continue reading

రచ్చకెక్కింది ఎవరు? : విజయమ్మ లేఖపై వైసీపీ స్పందన

AP: జగన్-షర్మిల వివాదంపై విజయమ్మ రాసిన లేఖపై YCP స్పందించింది. ఆమెను అమితంగా గౌరవిస్తామని చెబుతూ కొన్ని అంశాలను బహిరంగ లేఖ ద్వారా వెల్లడించింది. 'జగన్ బెయిల్ రద్దు కుట్రను విజయమ్మ ...

Continue reading

నవంబర్ 2 నుంచి యాదాద్రిలో కార్తీక మాస పూజలు

TG: యాదాద్రి నరసింహ స్వామి క్షేత్రంలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాస పూజలు నిర్వహించనున్నట్లు ఈవో భాస్కర్ రావు తెలిపారు. ప్రతి రోజు 6 బ్యాచుల్లో సత్యనారాయణ స్వామి వ్రతా...

Continue reading

రేషన్ కార్డుదారులకు శుభవార్త

AP: నవంబర్ నెల నుంచి రేషన్లో నాలుగు రకాల సరుకులు అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బియ్యంతో పాటు పంచదార, కందిపప్పును సబ్సిడీపై అందిస్తున్నారు. అక్టోబర్లో 50 శాతం కార్డుదారులకు ...

Continue reading