ఆదివాసీ పోరాట యోధుడు అమరజీవి కుమురం భీం 84వ వర్థంతి వారోత్సవాల్లో భాగంగా గురువారం మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్లో కుమురం భీం వర్థంతి కార్యక్రమాన్ని ఆదివాసీలు ఘనంగా నిర్వహించారు. ఈ ...
ఇటీవల చోటుచేసుకున్న రైలు ప్రమాదాల వెనుక ఎలాంటి విద్రోహ కుట్ర లేదని NIA విచారణలో తేలింది! 6 రైలు ప్రమాదాలపై జరిపిన ప్రాథమిక దర్యాప్తులో కుట్ర కోణంపై ఆధారాలు లభించలేదని ఓ అధికారి తెల...
AP: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని ‘సరస్వతి పవర్' భూములకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అసలు ఆ భూములకు పర్యావరణ అనుమతుల...
USలోకి అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేసి గత ఏడాది కాలంలో 94,415 మంది భారతీయులు పట్టుబడ్డారు. వీరిలో సగానికి పైగా గుజరాతీలు ఉన్నారు. ఇలా ప్రతి గంటకు 10 మంది భారతీయులు పట్టుబడుతున్నా...
దళిత వర్గానికి చెందిన వారిపై దాడి కేసులో కర్ణాటకలోని కొప్పాల్ జిల్లా సెషన్స్ కోర్టు 98 మందికి జీవిత ఖైదు విధించింది. మరకుంబిలో తమ వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి చేశారని ఆగస్టు 28,...
TG: గ్రూప్-1 పరీక్షలో ఓ మహిళా అభ్యర్థి కాపీ కొడుతూ పట్టుబడింది. మహబూబ్నగర్ జిల్లా ఖానాపూర్కు చెందిన మహిళ రంగారెడ్డి జిల్లాలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఇవాళ ఎకానమీ అండ్ డెవలప్మ...
TG: సచివాలయం వద్ద ఆందోళన చేస్తున్న బెటాలియన్ పోలీసుల కుటుంబీకులను పోలీసులు అరెస్ట్ చేసి ఠాణాలకు తరలిస్తున్నారు. ఈక్రమంలోనే ఓ మహిళను అదుపులోకి తీసుకొని వ్యాన్ ఎక్కించారు. దీంతో ఆమె ...
AP: రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని మరింత సులభతరం చేసింది. సీనరేజీ ఫీజు విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 21న జరిగిన మంత్రివర్గ సమావేశంలో...
రతన్ టాటా తన రూ.10వేల కోట్లకు రాసిన వీలునామా తాజాగా వెలుగుచూసింది. స్వచ్ఛంద సంస్థ ది రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్(RTEF)కి ప్రధాన వాటా దక్కిందని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇక తన స...
తూర్పు లద్ధాక్లోని డెప్సాంగ్, డెమోచోక్ ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల బలగాలు స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నాయి. ఛాయ్, బిస్కెట్లు పంచుకున్నాయి. ఈ సం...