చికాగోలో రైలు పట్టాలపై మంటలు ఏర్పాటు చేసిన వీడియో వైరలవుతోంది. మన దగ్గర అలాంటి మంటలుంటే రైళ్లను నిలిపివేస్తారు. కానీ, అక్కడ ఆ మంటలను అధికారులే ఏర్పాటు చేస్తారు. దీనికో కారణం ఉంది. ...
ఈ విచిత్రమైన ఘటన కొలరాడోలోని (US) ఫ్రూటాలో 1945లో జరిగింది. స్థానికంగా ఉండే రైతు లాయిడ్ ఒల్సేన్ తన దగ్గరున్న కోడి మెడను కట్ చేయగా అది పారిపోయింది. తర్వాత దాన్ని పట్టుకొచ్చి చూస్తే ...
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై సీబీఐ జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులను హైకోర్టు కోట్టివేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. నిందితుల హైప్ర...
TG: నల్లమల అటవీ ప్రాంత అందాలను చూసేలా లాంచీ ప్రయాణానికి పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. ఈ నెల 26 నుంచి నాగర్ కర్నూలు(D) సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను అందుబాటులోకి తేనుంది...
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పారామెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి పారామెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు తమ దరఖాస్తులను డీఎంహెచ్వో కార్...
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్గఢ్ 3 రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులతో గడిచిరోలి SP క్యాంప్ ఆఫీసులో Dy, IGఅంకిత్ గోయల్ ఆధ్వర్యంలో సమావేశం అయ్...
మత్స్యకారులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నుంచి మంచిర్యాల జిల్లాలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ...
AP: బద్వేల్లో ప్రేమోన్మాది దాడిలో చనిపొయిన ఇంటర్ విద్యార్థిని దస్తగిరమ్మ కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. 'శనివారం ఈ ఘటన జరిగితే ఎవరూ పట్టించుకోలేదు. నేను ఇక్కడికి వస్తున్...
కర్ణాటక రాజధాని బెంగళూరులో వర్షాలు దంచికొడుతున్నాయి. యెలహంక, అల్లాలసండ్రలో రోడ్లపై వరద నీటితో పాటు కొట్టుకొచ్చిన చేపలను పలువురు పట్టుకుంటున్నారు. కొందరైతే వలలు వేసి మరీ ఫిషింగ్ చేస...
AP: పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం మెనూలో మార్పులు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. కొన్ని రకాల వంటకాలను పిల్లలు తినడం లేదని అందిన ఫీడ్ బ్యాక్ మేరకు చర్యలు చేపట్టింది. వంటలు చేసే ఏజె...