రతన్ టాటా తన రూ.10వేల కోట్లకు రాసిన వీలునామా తాజాగా వెలుగుచూసింది. స్వచ్ఛంద సంస్థ ది రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్(RTEF)కి ప్రధాన వాటా దక్కిందని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇక తన సోదరుడు జిమ్మీ టాటా, చెల్లెళ్లు షిరీన్, డియానా, వంటమనిషి రజన్ షా, పనిమనిషి సుబ్బయ్య, స్నేహితుడు శంతను నాయుడుకి టాటా ఆస్తిలో వాటాలు దక్కనున్నాయి. తన శునకం టిటో బాధ్యతను రజన్ షాకే రతన్ అప్పగించినట్లు తెలుస్తోంది.
రాజువయ్యా టాటా..! పనిమనిషికీ ఆస్తిలో వాటా!
25
Oct