ఇటీవల చోటుచేసుకున్న రైలు ప్రమాదాల వెనుక ఎలాంటి విద్రోహ కుట్ర లేదని NIA విచారణలో తేలింది! 6 రైలు ప్రమాదాలపై జరిపిన ప్రాథమిక దర్యాప్తులో కుట్ర కోణంపై ఆధారాలు లభించలేదని ఓ అధికారి తెలిపారు. అయినా ఈ ఘటనలపై విచారణ యాక్టివ్ స్టేట్లోనే ఉన్నట్టు వెల్లడించారు. రైలు పట్టాలపై ఇటీవల ఆగంతకులు సిమెంట్ దిమ్మెలు, గ్యాస్ సిలిండర్లు పెడుతుండడంపై రైల్వే, భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
రైలు ప్రమాదాల్లో కుట్ర కోణం లేదు!
27
Oct