భారత పారాలింపిక్ అథ్లెట్లను PM మోదీ ఈరోజు తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈక్రమంలో జావెలిన్ అథ్లెట్ నవ్లీప్ సింగ్ను కలిసేటప్పుడు మోదీ స్వయంగా కింద కూర్చున్నార...
AP: ప్రభుత్వ CBSE స్కూళ్లలో టెన్త్ చదువుతున్న 78వేల మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. ఈసారి స్టేట్ బోర్డులోనే పరీక్షలు రాయించాలని నిర్ణయించింది. ఇటీవల అసెస్మ...
నందమూరి బాలకృష్ణ, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ మధ్య ఉన్న బంధం ఎంతో ప్రత్యేకం. ఈ ఇద్దరితో బాలయ్య కూడా ఎంతో జాలీగా ఉంటుంటారు. నిన్న ఈ ముగ్గురు సీఎం చంద్రబాబును కలిసేందుకు విజయవాడక...
AP: YS జగన్తో ఫొటో దిగిన ఓ కానిస్టేబుల్కు ఉన్నతాధికారులు ఛార్జిమెమో ఇచ్చినట్లు తెలుస్తోంది. విధి నిర్వహణను పక్కనపెట్టడంపై వివరణ కోరినట్లు సమాచారం. దీనిపై YCP మండిపడింది. 'జగన్తో ఫొ...
భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 20 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వీరిలో విజయనగరం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. చలి తీవ...
కువైట్కు వెళ్లిన అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన కవిత అనే మహిళ చిత్రహింసలకు గురవుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తనను కువైట్ వాసులు కొడుతున్నా...
AP: విజయవాడలో వరదలు మిగిల్చిన కష్టాలు ఇంకా పలు ప్రాంతాలను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా సింగ్ నగర్, వాంబే కాలనీ, సుందరయ్య నగర్, రాధానగర్, కండ్రిగ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇ...
రీల్స్ కోసం చేస్తున్న స్టంట్స్తో ప్రాణాలు పోతున్నా కొందరు జాగ్రత్త వహించడం లేదు. తాజాగా ఉత్తరాఖండ్లోని హరిద్వార్ విష్ణుఘాట్ వద్ద ఇలాంటి ఘటనే జరిగింది. నది ఉధృతంగా ప్రవహిస్తుండగా అక...
ఆత్మహత్య చేసుకోవడానికి ఓ యువతి రైలు పట్టాలపైకి చేరుకుంది. ఎంతకీ ట్రైన్ రాకపోవడంతో ఆదమరిచి నిద్రపోయింది. ఆ రూట్లో వస్తున్న ట్రైన్ లోకో పైలెట్ ఈమెను దూరం నుంచి గమనించి ఎమర్జెన్సీ బ్ర...