రాజస్థాన్లోని అజ్మీర్లో భారీ రైలు ప్రమాదానికి కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. ఫూలేరా-అహ్మదాబాద్ రూట్లో రైల్వే ట్రాక్పై దుండగులు 70kgs సిమెంట్ దిమ్మెను పెట్టారు. దీంతో రైలు దిమ్మెను ఢ...
తెలుగు భాష కనుమరుగైపోతోందని ఓ పండితుడు పాడిన పాట వైరలవుతోంది. తెలుగు భాషా దినోత్సవం నాటి వీడియోను తాజాగా సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు Xలో షేర్ చేశారు. దీనిని సీఎంలు చంద్రబాబు,...
AP: విజయవాడలో వరద బాధితుడిని చెంపదెబ్బ కొట్టిన VRO జయలక్ష్మిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అలాగే వరద సహాయక చర్యల నుంచి...
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంట గణేశ్ నిమజ్జనం ఘనంగా ముగిసింది. అందుకు సంబంధించిన వీడియోను ఆయన ఇన్స్టాలో పంచుకున్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సల్మాన్ సహా ఆయన ...
AP: బుడమేరు వద్ద పూడ్చిన గండ్ల దగ్గర గట్టును మరింత పెంచుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సీపేజ్ లీకేజ్ 500 క్యూసెక్కుల నుంచి 200 క్యూసెక్కులకు తగ్గేలా చర్యలు తీసుకుంటున...
AP: మద్యం మత్తులో వేసుకున్న పందెం ఒకరి ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగింది. ఇద్దరు వ్యక్తులు పీకలదాకా తాగి పందెం వేసుకుని ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మున్నేరులో ...
కోల్కతాలో హత్యాచారానికి గురైన వైద్యురాలి పేరెంట్కు పోలీసులు లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలను CM మమత ఖండించారు. దీంతో ఆమెపై మృతురాలి తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. CM అబద్ధాలు చెబుతున్నారని...
AP: గుంటూరులో మందుబాబులు చేసిన పని చూసేవారికి నవ్వు తెప్పించింది. పలు కేసుల్లో పట్టుబడిన రూ.50 లక్షల విలువైన మద్యాన్ని పోలీసుల ఏటూకూరు డంపింగ్ యార్డులో ధ్వంసం చేసేందుకు తెచ్చారు. ఒ...
AP: బుడమేరు గండ్లు పూడ్చడంతో విజయవాడలో వరద ప్రభావం తగ్గుతోంది. దీంతో పారిశుద్ధ్య కార్యక్రమాలను అధికారులు వేగవంతం చేశారు. మురుగు కాలువల్లో పూడిక, రోడ్లపై చెత్తా చెదారం, ఇసుక, మట్టిన...
TG: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని పెద్ద చెరువు FTL, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అక్రమంగా నిర్మించిన పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని ర...