ఢిల్లీలోని రాజేంద్రనగర్ మెట్రో స్టేషన్లో రైలు వస్తుండగా యువతి ట్రాక్పై పరుగులు పెట్టింది. సెక్యూరిటీ సిబ్బంది ఆమెను కాపాడి పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంద...
AP: గత నాలుగు రోజులుగా వరదల్లో చిక్కుకున్న విజయవాడ ప్రజలకు ఆహారం అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ముఖ్యంగా పిల్లలకు అవసరమైన పాలు అందించాలని సూచిస్త...
TG: పాముతో చెలగాటం ఆడిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన మోచి శివరాజులు, తండ్రి గంగారాం పాములను పడుతూ జీవనం సాగిస్తారు. ...
హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఇందులో అతడిని నిందితుడిగా చేర్చారు. లావణ్యతో పదేళ్లు సహజీవనం చేశాడని, వాళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారని పేర్కొన్నారు....
TG: ఉరేసుకుని అపస్మారక స్థితికి చేరుకున్న వ్యక్తికి తెలంగాణ పోలీసులు సీపీఆర్ చేసిన ఘటన ఇది. సికింద్రాబాద్కు చెందిన వినోద్ అనే వ్యక్తి ఈరోజు ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికుల సమాచారం...
AP: భారీ వరదలతో విజయవాడ అతలాకుతలమైందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తీవ్రంగా నష్టపోయిన ఏపీకి త్వరగా కేంద్రం నుంచి సాయం అందేలా ప్రయత్నిస్తానని చెప్పారు. 'రాష్ట్రంలో ప...
తెలియని కుక్కలైనా సరే తోక ఊపుతూ మన దగ్గరకి వస్తే పాపం అని దగ్గరకి తీస్తాం. తినడానికి బిస్కెట్లు లేదా ఏవి ఉంటే అవి వేస్తాం. మీరూ అలాగే చేస్తున్నారా? అయితే పై వీడియో చూడండి. తన దగ్గర...
అగ్నివీర్ అంశం హరియాణా ఎన్నికలను మలుపు తిప్పనుంది. అత్యధికంగా సైనిక నియామకాలు జరిగే రాష్ట్రాల్లో హరియాణా ఒకటి. దీంతో ఇక్కడ NDAకి వ్యతిరేకంగా ఇప్పటికే ఉద్యమాలు జరిగాయి. అధికారంలోకి ...
FY24లో భారత్లో అత్యధిక పన్ను చెల్లించిన మహిళా సినీ సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ నటి కరీనా కపూర్ అగ్రస్థానంలో నిలిచారు. ఆమె రూ.20 కోట్ల పన్ను కట్టగా ఆ తర్వాతి స్థానాల్లో కియారా అద్వ...
TG: జనవరి 1, 2025 నాటికి 18 ఏళ్లు నిండే వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి కోరారు. ప్రస్తుతం ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోందని,...