AP: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు NTR జిల్లా పరిధిలో ₹1,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు ₹532 కోట్లు, వ్యవసాయ రంగానికి ₹200 కోట్లు...
AP: భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రంలో 5.02 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. రైతులకు సాయంగా ₹341 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అవస...
ఖానాపూర్ పట్టణ శివారులోని రెంకోని వాగు అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఖానాపూర్-దిల్వార్పూర్, ఖానా...
AP: ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. రెండేళ్ల తర్వాత ఈ ఏడాది జులై 29న శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లను ఎత్తిన అధికారు...
విజయవాడ-హైదరాబాద్ మధ్య రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం వద్ద ట్రాక్ రిపేర్లు పూర్తి కావడంతో ట్రయల్ రన్గా గుంటూరు నుంచి గోల్కొండ ఎక్స్ప్రెస్ను హ...
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సాన్ని సృష్టించాయని సినీ నటుడు సోనూ సూద్ అన్నారు. ఈ విపత్కర సమయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు, NDRF సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియ...
కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరదనీరు పోటెత్తడంతో అధికారులు 10 క్రస్ట్ గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంలో 44,364 క్యూసెక్కుల ఇన్ప్లే ఉండగా...
AP: వరద సహాయక చర్యల్లో తాను పాల్గొనకపోవడంపై విమర్శిస్తున్న వైసీపీ నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. 'విమర్శించే వాళ్లు నాతో వస్తే సహాయక చర్యలు ఎలా ఉన్నాయో చూపిస్తా....
AP: విజయవాడలో వరద నీటిలో చిక్కుకుపోయిన బాధితులకు టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ తన వంతుగా సహాయం చేశారు. బాధితులకు ఆయన టీమ్ ఆహారాన్ని అందించింది. అక్కడే ఉన్న ఐఏఎస్ అధికారి లక్ష్మీ షా వా...