NTR జిల్లాలో వరద నష్టం రూ.1,000 కోట్లు!

AP: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు NTR జిల్లా పరిధిలో ₹1,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు ₹532 కోట్లు, వ్యవసాయ రంగానికి ₹200 కోట్లు...

Continue reading

5.02 లక్షల ఎకరాల్లో పంట నష్టం.. రూ.341 కోట్ల సాయం అవసరం

AP: భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రంలో 5.02 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. రైతులకు సాయంగా ₹341 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అవస...

Continue reading

ఖానాపూర్: 20 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

ఖానాపూర్ పట్టణ శివారులోని రెంకోని వాగు అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఖానాపూర్-దిల్వార్పూర్, ఖానా...

Continue reading

శ్రీశైలం గేట్లు మూసివేత

AP: ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. రెండేళ్ల తర్వాత ఈ ఏడాది జులై 29న శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లను ఎత్తిన అధికారు...

Continue reading

విజయవాడ-హైదరాబాద్ రైలు సర్వీసులు ప్రారంభం

విజయవాడ-హైదరాబాద్ మధ్య రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం వద్ద ట్రాక్ రిపేర్లు పూర్తి కావడంతో ట్రయల్ రన్గా గుంటూరు నుంచి గోల్కొండ ఎక్స్ప్రెస్ను హ...

Continue reading

ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తాం: సోనూ సూద్

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సాన్ని సృష్టించాయని సినీ నటుడు సోనూ సూద్ అన్నారు. ఈ విపత్కర సమయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు, NDRF సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియ...

Continue reading

గ్రామపంచాయతీలకు రూ.4 కోట్ల విరాళం: పవన్

ఏపీకి నిన్న ప్రకటించిన విరాళానికి మరింత అదనంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. వరదలకు ప్రభావితమైన 400 పంచాయతీలకు రూ.లక్ష చొప్పున రూ.4 కోట్లు ఇవ్వాలని ...

Continue reading

తుంగభద్ర 10 గేట్లు ఓపెన్

కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరదనీరు పోటెత్తడంతో అధికారులు 10 క్రస్ట్ గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంలో 44,364 క్యూసెక్కుల ఇన్ప్లే ఉండగా...

Continue reading

పవన్ కళ్యాణ్ సవాల్

AP: వరద సహాయక చర్యల్లో తాను పాల్గొనకపోవడంపై విమర్శిస్తున్న వైసీపీ నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. 'విమర్శించే వాళ్లు నాతో వస్తే సహాయక చర్యలు ఎలా ఉన్నాయో చూపిస్తా....

Continue reading

వరద బాధితులకు టాలీవుడ్ హీరో సాయం

AP: విజయవాడలో వరద నీటిలో చిక్కుకుపోయిన బాధితులకు టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ తన వంతుగా సహాయం చేశారు. బాధితులకు ఆయన టీమ్ ఆహారాన్ని అందించింది. అక్కడే ఉన్న ఐఏఎస్ అధికారి లక్ష్మీ షా వా...

Continue reading