విమాన ప్రమాదం.. బతికిన ఒకే ఒక్కడు ఇతడే

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారని అహ్మదాబాద్ సీపీ GS మాలిక్ వెల్లడించారు. '11A సీటులోని విశ్వాస్ కుమార్ రమేశ్ (40) బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిల...

Continue reading

విమానం ప్రమాద తీవ్రతకు కారణం ఇదే

అహ్మదాబాద్ మేఘానీనగర్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. విమానంలోని ఫ్యూయెల్ వల్లే ఈ స్థాయి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. టేకాఫ్ అయిన 5 నిమిషాలకే ...

Continue reading

బిల్డింగ్పై కుప్పకూలిన విమానం.. 20 మంది మెడికోలు మృతి

అహ్మదాబాద్-లండన్ విమానం అహ్మదాబాద్లోని మేఘానినగర్ కూలిపోయింది. టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోపే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. దీంతో రెండు అంతస్తుల వరకు మంటలు వ్యాప...

Continue reading

అంధుడి ప్రాణాలు కాపాడిన ఆర్మీ జవాన్

రైలు పట్టాలపై పడిపోయిన అంధుడిని ఓ జవాన్ రక్షించిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ప్లాట్ఫామైపై నడుస్తున్న అంధుడు అదుపు తప్పి పట్టాలపై పడిపోయాడు. అక్కడే ఉన్న మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్...

Continue reading

మద్యం మత్తులో పాముతో యువకుడు

తమిళనాడులోని ధర్మపురిలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. మెడలో పాముతో మద్యం దుకాణం వద్దకు వెళ్లి అక్కడున్న వారిని భయాందోళనకు గురిచేశాడు. మద్యం బాటిల్ కొనుగోలు చేసి పాముకు తాగించి దానిక...

Continue reading

సీఎం చంద్రబాబు తమపై మాట్లాడుతున్న వారికి వార్నింగ్

AP: ఈ నెల 20న 'అన్నదాత సుఖీభవ' అమలు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తామని పేర్కొన్నారు. దీంతో సూపర్-6 పూర్తవుతుందని, ఎవరైనా ఇ...

Continue reading

హనీమూన్ మర్డర్.. మంగళసూత్రమే పట్టించింది

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన భర్త రాజా రఘువంశీని హత్య చేయడానికి ముందు సోనమ్ మంగళసూత్రం, వెడ్డింగ్ రింగ్ను హోటల్ రూమ్లోనే వదిలేస...

Continue reading

విమాన ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన శరీరాలు

గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదం పెను విషాదం నింపింది. టేకాఫ్ అయిన కొంత సేపటికే.. ఎయిర్పోర్టు సమీపంలోని నివాస ప్రాంతంలో ఒక్కసారిగా కూలిపోయింది. మంటలు ఎ...

Continue reading

విమాన ప్రమాదంలో మృత్యుంజయుడు రమేష్

అంతా క్షణాల్లో జరిగిపోయింది.. ప్రమాదం జరిగిన వెంటనే లేచి పరిగెత్తానని అని విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ కుమార్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన తరువాత ల...

Continue reading

అమర్నాథ్ యాత్రకు దరఖాస్తులు వెల్లువ

పహల్గామ్ ఉగ్రదాడి తరువాత అమర్నాథ్ యాత్రపై ప్రభావం పడుతుందన్న అనుమానాలను యాత్రికులు పచా పంచలు చేశారు. భద్రతా పరిస్థితులపై భయం లేకుండా లక్షల సంఖ్యలో భక్తులు రిజిస్ట్రేషన్ చేస్తున...

Continue reading