విలపిస్తున్న విమాన సిబ్బంది కుటుంబ

అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఈ దుర్ఘటనలో దాదాపు 200 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే విమానంలో పనిచేసే నగ...

Continue reading

విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ మహిళ

భూమి చౌహాన్ అనే మహిళా ప్రయాణికురాలు లండన్కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని కేవలం 10 నిమిషాల తేడాతో మిస్ అయింది. అహ్మదాబాద్ ట్రాఫిక్ కారణంగా ఆలస్యం కావడం విమానం మిస్ అయినట్లు పే...

Continue reading

నవీ ముంబైలో భార్యను చంపి, ఆత్మహత్య చేసుకున్న పాకిస్తాన్ వ్యక్తి

నవీ ముంబైలోని ఖార్హర్ ప్రాంతంలో ఒక కుటుంబ విషాదం నెలకొంది. ఒక పాకిస్తానీ వ్యక్తి తన భార్యను చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్న...

Continue reading

భర్తని చంపిన కేసులో, సోనమ్ను పట్టించిన “మంగళసూత్ర

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో సోనమి ని “మంగళసూత్రం” పట్టించింది. సోనమ్ దంపతులు బస చేసిన హోమ్ స్టే గదిలో మేఘాలయ పోలీసులు సోదా చేస్తున్న సమయ...

Continue reading

ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కుకనార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వ...

Continue reading

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్డీవోకు వినతి

కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలపై జర్నలిస్టు సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. అక్రెడిటేషన్, సంస్థల నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వం తమకు ఇ...

Continue reading

రాప్తాడు: విత్తనాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రభుత్వం అందించే సబ్సిడీ వేరుశనగ విత్తనాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బుధవారం రామగిరి రైతు సేవా కేంద్రంలో విత్తనాల పంపిణీ కార్యక్ర...

Continue reading

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ద్వారకా సెక్టార్ 13లోని షాబాద్ అపార్ట్మెంట్ ఆరో అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. అక్కడ పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. రెస్క్యూ సిబ్...

Continue reading

నేడు మావోయిస్టు పార్టీ భారత్ బంద్.. హై అలర్ట్

మావోయిస్టు పార్టీ ఇవాళ భారత్ బంద్కు పిలుపునిచ్చింది. కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావు ఎన్ కౌంటర్కు నిరసనగా బంద్ చేపడుతోంది. దీంతో AOB (ఆంధ్రా-ఒడిశా బోర్డర్), ఛత్తీస్ గఢ్-తెలంగా...

Continue reading

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 324 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కర్ణాటక-136, గుజరాత్-129, కేరళలో 96 మందికి పాజిటివ్ తేలింది. కేంద్ర ఆరోగ...

Continue reading