అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
అయితే ఈ దుర్ఘటనలో దాదాపు 200 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే విమానంలో పనిచేసే నగ...
భూమి చౌహాన్ అనే మహిళా ప్రయాణికురాలు లండన్కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని కేవలం 10 నిమిషాల తేడాతో మిస్ అయింది. అహ్మదాబాద్ ట్రాఫిక్ కారణంగా ఆలస్యం కావడం విమానం మిస్ అయినట్లు పే...
నవీ ముంబైలోని ఖార్హర్ ప్రాంతంలో ఒక కుటుంబ విషాదం నెలకొంది. ఒక పాకిస్తానీ వ్యక్తి తన భార్యను చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్న...
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో సోనమి ని “మంగళసూత్రం” పట్టించింది. సోనమ్ దంపతులు బస చేసిన హోమ్ స్టే గదిలో మేఘాలయ పోలీసులు సోదా చేస్తున్న సమయ...
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కుకనార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వ...
కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలపై జర్నలిస్టు సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. అక్రెడిటేషన్, సంస్థల నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వం తమకు ఇ...
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రభుత్వం అందించే సబ్సిడీ వేరుశనగ విత్తనాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బుధవారం రామగిరి రైతు సేవా కేంద్రంలో విత్తనాల పంపిణీ కార్యక్ర...
మావోయిస్టు పార్టీ ఇవాళ భారత్ బంద్కు పిలుపునిచ్చింది. కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావు ఎన్ కౌంటర్కు నిరసనగా బంద్ చేపడుతోంది. దీంతో AOB (ఆంధ్రా-ఒడిశా బోర్డర్), ఛత్తీస్ గఢ్-తెలంగా...
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 324 కొత్త కేసులు నమోదయ్యాయి.
అత్యధికంగా కర్ణాటక-136, గుజరాత్-129, కేరళలో 96 మందికి పాజిటివ్ తేలింది. కేంద్ర ఆరోగ...