ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కుకనార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వారి నుంచి భారీగా భద్రతా బలగాలు ఆయుధాలు, నక్సల్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
12
Jun