AP: ఏలూరులోని 'సాక్షి' కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. దీంతో ఆఫీసులోని ఫర్నిచర్, సోఫా సెట్లు తగలబడిపోయాయి. ఆఫీసు ముందు ఉన్న కారును సైతం ధ్వంసం చేశారు. ఇది టీడీపీ నేతల ప...
శ్రీ సత్యసాయి జిల్లా ఏడుగుర్రాలపల్లిలో బాలికపై అత్యాచారం కేసులో భయానక విషయాలు బయటపడ్డాయి. గత రెండు సంవత్సరాల్లో 14 మంది బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వీడియోలు తీసి బ్లాక్మ...
TG: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చురుగ్గా సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటివరకు లబ్ధిదారులకు రూ.99 కోట్ల చెల్లింపులు చేసినట్లు తెలిపారు. పైలట్ గ్...
AP: ప్రాంతాలు, కుల, మతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రతిపక్షం కుట్ర పన్నుతోందని మంత్రి లోకేశ్ ఆరోపించారు. 'జులై 1 నుంచి గడపగడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని వి...
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన 'కన్నప్ప' మూవీపై ఇటీవల ఓ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. సప్తగిరి, బ్రహ్మానందం పోషించిన పాత్రల పేర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన బ్రహ్మణ సంఘా...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలపై తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా లాస్ ఏంజెలెస్లో భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో ఏంజెలిస్ పోలీస్ డిపార్ట్...
అహ్మదాబాద్లో కమలేశ్ అనే ఎలక్ట్రానిక్స్ & మొబైల్ షాప్ ఓనర్పై అర్ధరాత్రి దాడి జరిగింది. జయ్ గాధ్వి, విశాల్ అనే ఇద్దరు వ్యక్తులు మరికొంతమందితో కలిసి కర్రలు, కత్తితో అతడిపై దాడ...
మహారాష్ట్ర: థానేలోని ముంబ్రా స్టేషన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లోకల్ ట్రైన్లో భారీ రద్దీ కారణంగా కొంతమంది జారి పట్టాలపై పడిపోయారు. దీంతో ఐదుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గ...
AP: ఇంటర్ విద్యార్థిని తన్మయి (19)ని ఉద్దేశపూర్వకంగానే దారుణంగా హింసించి చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హత్య చేసి, ఆపై యాసిడ్ పోసి తగలబెట్టినట్లు అనుమానిస్తున్నారు. బాలు...