ప్రధాని మోదీ తమిళనాడులోని రామనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రధానికి పూల...
ప్రధాని మోదీ శ్రీలంక పర్యటన ముగించుకుని తమిళనాడులో పాంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి చేరుకున్న విషయం తెలిసిందే. మార్గ మధ్యలో ఫ్లెట్ నుంచి విహంగ వీక్షణానికి సంబంధించిన వీడియోను ...
తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం భద్రాచలం, ఏపీ ప్రభుత్వం ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుకలు జరుపుతున్నాయి. భద్రాచలంలో శ్రీరామనవమి రోజు రాములోరి కళ్యాణం జరుపుతు...
మావోయిస్టులు గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో లొంగిపోతున్నారు. వారి లొంగుబాట్లకు కారణాలేంటన్నదానిపై వివిధ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దళ సభ్యుల మధ్య విభేదాలు, సీనియర్లలో వయోభార...
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. శ్రీరామ నవమి రోజున ఆయన ద్వారకకు చేరుకున్నారు. పెళ్లి తర్వాత పాదయాత్ర చేయాలని అనంత్ అనుకున్నట్ల...
కేరళలోని ఓ ప్రైవేటు కంపెనీ తమ ఉద్యోగుల పట్ల దారుణంగా వ్యవహరించింది. మెరుగైన ప్రదర్శన లేదనే కారణంతో కుక్కల్లా మోకాళ్లపై నడవాలని, నేలపై కాయిన్స్ వేసి నోటితో తీయాలని బలవంతం చేసిన్నట...
ప్రియుడి కోసం ముగ్గురు కన్నబిడ్డలను అత్యంత పాశవికంగా హత్య చేసిన రజితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతోపాటు ప్రియుడు శివను సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈక్రమంలోనే శివ ఫొటో న...
AP: విశాఖలో ప్రేమోన్మాది దాడి ఘటన మరువకముందే విజయనగరం (D) శివరాంలో అఖిల అనే యువతిపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. మంకీ క్యాప్ ధరించి ఇంట్లోకి ప్రవేశించిన అతను అఖిల కడుపులో పొడి...
TG: కేంద్రం చేపట్టిన ప్రత్యేక కూంబింగ్ ఆపరేషన్ నేపథ్యంలో మరోసారి భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో 86 మంది ఐజీపీ చంద్రశేఖర్ రెడ...