ముంబై-కొచ్చి ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబైలోని విమానాశ్రయంలో రన్వోపై ల్యాండ్ అవుతున్న సమయంలో రన్వే నుంచి ట్యాక్సీవే మీదకు దూసుకెళ్లింది. మూడు టైర్లు పేలిపో...
తమిళనాడు ధర్మపురి జిల్లాలో సాంబారులో విషం కలిపి భర్తను హతమార్చిందో ఇల్లాలు. డ్రైవరైన రసూల్(35) వాంతులు చేసుకుని స్పృహ కోల్పోయాడు. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా అక్కడ చనిపోయాడ...
నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో 8 కొత్త బిల్లులతో కలుపుకొని 17 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. అటు ఆపరేషన్ సిందూర్, బ...
దాయాది దేశం పాకిస్థాన్లో వర్షాలు భారీగా ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటివరకు ఆయా ఘటనల్లో 200 మందికి పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు. వీ...
కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తన జీవితాన్ని ప్రజాసేవకు, కేరళ అభివృద్ధికి అంకితం చేశారని కొనియాడారు. ముఖ...
ఆదివారం గాజావ్యాప్తంగా జరిగిన దాడుల్లో 73 మంది ప్రాణాలు కోల్పోగా, 150 మందికి గాయాలైనట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. గాయాలైన వారిలో చాలామంది ఆరోగ్యం విషమంగా ఉంద...
టీమ్ ఇండియా ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయపడినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. జిమ్ చేస్తుండగా ఆయన మోకాలికి గాయమైందని, లిగమెంట్ దెబ్బతిన్నట్లు స్కానింగ్లో వెల్లడైనట్లు ESPN c...
HPలో ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయిని పెళ్లాడటం చర్చనీయాంశమైంది. హట్టి కమ్యూనిటీలోని 'జోడీదారా' అనే విధానం అక్కడ చట్టబద్ధమే. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అన్నదమ్ములు ఒకే భార్య...
భార్యల చేతిలో భర్తలు మరణిస్తున్న ఘటనలు ఆగడం లేదు. ఢిల్లీకి చెందిన కరణ్వ్(36)ను భార్య సుస్మిత ప్రియుడితో కలిసి కిరాతకంగా హతమార్చింది. కరణ్కు వరుసకు సోదరుడయ్యే రాహులక్కు దగ్గరైన ...