ఆస్ట్రేలియా టూర్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన భారత బ్యాటర్ అభిషేక్ శర్మపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సోషల్ మీడియాలో ప్రశంసించారు. 'టీ20 క్రికెట్కు అభిషేక్ సర...
AP: విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో పెట్టుబడుల సదస్సును విజయవంతం చేద్దామని మంత్రి లోకేశ్ సహచర మంత్రులకు పిలుపునిచ్చారు. ఈ సమ్మిట్తో ₹10L కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. ప్ర...
AP: పల్నాడు(D) రాజుపాలెం(M) రెడ్డిగూడెం వద్ద మరో HR డిపార్ట్మెంట్ చేసిన పొరపాటు గురించి ఓ ఉద్యోగి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. 'మా కంపెనీ ఆఫ్బోర్డింగ్ ఆటోమేషన్ టూల్ను టెస్ట్ చే...
ప్రభుత్వ షట్హౌన్ త్వరలోనే ముగుస్తుందని US ప్రెసిడెంట్ ట్రంప్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. అయితే ఖైదీలకు, ఇల్లీగల్స్ కు పెద్ద మొత్తంలో డ...
IAFల్లో ఉన్నత ఉద్యోగాల భర్తీకి ఎయిర్ఫోర్స్ కామన్ చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చిన్ననాటి జ్ఞాపకాలతో ఘనంగా జరిగింది. 34 సంవత్సరాల తమ జీవిత అనుభవాలను, జ్ఞాపకాలను సహచరు...
AP: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో తొలిసారిగా ఈ నెల 14న కోటి దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్య క్రమంలో భక్తులు ఉచితంగా పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఆలయ ఈవో శ...
AP: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో పీజీ, యూజీ కోర్సుల ఫీజులను ప్రభుత్వం పెంచింది. 2020-23 బ్లాక్ పీరియడ్లో ఉన్న ఫీజుపై యూజీ కోర్సులకు 10%, సూపర్ స్పెషాలిటీ, ప...
తన పాలసీ టారిఫ్లను వ్యతిరేకించే వారంతా మూర్ఖులేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వీటి వల్లనే అమెరికా మరింత సంపన్న దేశంగా మారడంతో పాటు అత్యంత గౌరవనీయ దేశంగా మారింద...
ఢిల్లీ పేలుడు ఘటనకు CNG కారణమని తొలుత భావించారు. అయితే ఈ భారీ పేలుడుకు కారణమైంది హ్యుందాయ్ 120 కారని తేలడంతో అందుకు అవకాశంలేదని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇది ఉగ్రవాద దాడి ...
మహిళా క్రికెటర్ శ్రీ చరణికి గ్రూప్-1, స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్, బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్కు డీఎస్పీ ఉద్యోగాలిచ్చి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గౌరవించాయి. దీనిపై భిన్నాభ...