నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

AP: రెండు రోజుల పర్యటన కోసం CM చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి 11.45 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. మ.1 గంటకు కేంద్ర హోంమంత్రి అమిత్ ష...

Continue reading

అసిస్టెంట్ కుక్ పోస్టుకు దరఖాస్తులు

కెరమెరి కేజీబీవీలో కాంట్రాక్ట్ బేస్ పై అసిస్టెంట్ కుక్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో ఆడే ప్రకాశ్ తెలిపారు. కనీసం ఏడో తరగతి చదివి, స్థానిక మండలానికి చెందిన మహిళా...

Continue reading

మావో’ళ్లు ఎట్లున్నారో

భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అడవి బాట పట్టారు అన్నలు. అవినీతి నిర్మూలన, ఆదివాసీల సంరక్షణ అంటూ ఇప్పటికీ అడవుల్లోనే తలదాచుకుంటున్నారు. ఆపరేషన్ కగార్ పేరిట కొనసాగుతున్న క...

Continue reading

చనిపోయిన మహిళను బతికించేందుకు ఆవుపేడలో పూడ్చిన ఫ్యామిలీ!

యూపీలోని సీతాపూర్ లో ఓ మాంత్రికుడి మాట విని.. పాముకాటుకు గురై చనిపోయిన 60 ఏళ్ల మహిళ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు, ఆవుపేడలో పెట్టి పూడ్చేశారు. ఇలా ఆమెను ఆవుపేడతో కప్పివేస్తే, ...

Continue reading

మావోయిస్టుల దారుణం.. ఇద్దరు టీచర్ల హత్య!

ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పీలూరు, టెకామేట గ్రామాల్లో టీచర్లుగా పనిచేస్తున్న ఇద్దరిని మావోయిస్టులు హత్య చేసినట్లు సమాచా...

Continue reading

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళ

కర్ణాటకలోని బెలగావి జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ తన ప్రియుడితో భర్తను దారుణంగా చంపించింది. కమల, ఈరప్పకు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. కొన్...

Continue reading

తల్లి మందలించిందని విద్యార్థిని బలవన్మరణం

TG: నిజామాబాద్ జిల్లా పరిగిలో విషాదం చోటుచేసుకుంది. తల్లి మందలించిందని ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. నవేంద్ర(15) అనే బాలిక పాలమాకుల కస్తూర్బా బాలికల పాఠశాలలో చదువుతోంది. పాఠశాలకు...

Continue reading

శుభాంశు శుక్లా బృందానికి ప్రధాని మోదీ అభినందనలు

భూమిపైకి చేరుకున్న శుభాంశు శుక్లా బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. శుభాంశు శుక్లా టీమ్ భూమికి సురక్షితంగా చేరుకోవడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ISSను సందర్శి...

Continue reading

ధర్మవరంలో దుర్గమ్మ తల్లికి బోనాలు

ధర్మవరంలోని శ్రీ దుర్గమ్మ తల్లి దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆషాఢ మాసం మంగళవారం సందర్భంగా మహిళా భక్తులు దుర్గమ్మ తల్లికి మహిళలు బోనాలు సమర్...

Continue reading

మైనర్ బాలిక హత్య… ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

AP: కడప జిల్లా గండికోటలో మైనర్ బాలిక హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో జాగిలంతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇంటర్ విద...

Continue reading