అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం.. ఆరుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లే!

శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని నల్ల బొమ్మనపల్లిలో అత్తా కోడలిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో హిందూపురం ప్రభుత్వం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి సవిత పరా...

Continue reading

చిన్నారులను బావిలోకి తోసి తండ్రి ఆత్మహత్య

ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి తండ్రి ఆత్మహత్య తా డ్వాయి: 'డబ్బులు ఇవ్వకపోతే ఇద్దరు పిల్లలను లేకుండా చేసి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా.. ' అని బెదిరించిన ఆ కసాయి అన్నంత పని చేశా...

Continue reading

డీఎస్సీ ఫ్రీ కోచింగ్.. ఆ అభ్యర్థులకు గమనిక

AP: డీఎస్సీ పరీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం ఈ నెల 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ తెలిపింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అప్లై చేసి...

Continue reading

ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ప్రకటించిన 39,481 జనరల్ డ్యూటీ (GD) కానిస్టేబుల్ ఉద్యోగాలకు నేటితో అప్లికేషన్ గడువు ముగియనుంది. పదో తరగతి పాసై, 18 నుంచి 23 ఏళ్లలోపు ఉన్నవారు ssc.gov.in...

Continue reading

శబరిమల దర్శన సమయాలు రీషెడ్యూల్ చేయబడ్డాయి.

రాబోయే (మండల-మకరవిళక్కు) సీజన్‌లో శబరిమల దర్శన సమయాలు రీషెడ్యూల్ చేయబడ్డాయి. రాబోయే తీర్థయాత్ర సీజన్‌కు ముందు శబరిమల వద్ద దర్శన సమయాలు సవరించబడ్డాయి. కొత్త షెడ్యూల్ ప్రకారం , భ...

Continue reading

నాలుక కోసుకుని దుర్గామాతకు సమర్పించిన భక్తుడు!

దుర్గామాతపై భక్తిని చాటుకునేందుకు ఓ వ్యక్తి అవాంఛిత చర్యకు పూనుకున్నాడు. మధ్య ప్రదేశ్లోని బింద్ జిల్లా లాహర్ నగర్లో రతనఢ్ దేవీ ఉత్సవాల్లో రామ్ శరణ్ పాల్గొన్నాడు. అనంతరం తన నాలుకను ...

Continue reading

టాటా ఎప్పటికీ నా గుండెల్లోనే: ముకేశ్ అంబానీ

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతితో బిలియనీర్ ముకేశ్ అంబానీ ఎమోషనల్ అయ్యారు. 'టాటా మరణం ఆయన కుటుంబానికే కాదు, దేశానికే తీరని లోటు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాటిని భారత్కు తీసుకువచ...

Continue reading

టాటా వ్యాపార సామ్రాజ్యం ఇదే..

టాటా గ్రూప్ అనేది అనేక కంపెనీల సముదాయం. ఇందులో ఆటో మొబైల్స్ మొదలుకొని ఫైనాన్స్, టెలికాం, మీడియా, ఆహార ఉత్పత్తులు, టెక్నాలజీ, ఇన్ఫ్రా, ఎయిరోస్పేస్ వంటివి ఉన్నాయి. టాటా అనేది భారత్కు...

Continue reading

రతన్ టాటా భౌతికకాయం

నిన్న అనారోగ్యంతో కన్నుమూసిన రతన్ టాటా భౌతికకాయాన్ని ముంబైలోని NCPA మైదానానికి తరలించారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచనున్నారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభం...

Continue reading

టాటా పార్థివదేహం నివాసానికి తరలింపు

అనారోగ్యంతో మరణించిన పారిశ్రామికవేత్త రతన్ టాటా పార్థివదేహాన్ని ఆసుపత్రి నుంచి కొలాబాలోని నివాసానికి తరలించారు. అంతకుముందు మహారాష్ట్ర CM ఏక్నాథ్ షిండే, Dy.CM దేవేంద్ర ఫడ్నవీస్ టాటా...

Continue reading