కాత్యాయనీ దేవి అవతారంలో బాసర అమ్మవారు

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో శ్రీశారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరవ రోజైన మంగళవారం అమ్మవారు కాత్యాయనీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున ఆల...

Continue reading

పవన్ కళ్యాణ్్ప పోలీసులకు ఫిర్యాదు

AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ప తమిళనాడులోని మదురైలో వంచినాథన్ అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనంలో తెలిపింది. తమ డిప్యూటీ CM ఉదయనిధిపై, మైనారిటీలపై పవన్...

Continue reading

నేడు రైతు అకౌంట్లలోకి రూ.2,000

దసరా పండుగకు ముందు రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ 18వ విడత నిధులను ప్రధాని మోదీ నేడు రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు. మొత్తం రూ.20వేల కోట్లను దేశవ్యాప్తంగా ఉన్న 9.4 కోట్ల మంది రైతుల ...

Continue reading

ఛత్తీస్ గఢ్ లో అతిపెద్ద ఎన్కౌంటర్

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 36 మంది మావోయిస్టులు హతమయ్యారు. CRPF, BSF, కోబ్రా, STF విభా...

Continue reading

కైలాస పర్వత దర్శనానికి వెళ్తున్నారా?.. కొత్త మార్గం గురించి తెలుసుకోండి

శివుడి నివాసంగా భావించే కైలాస పర్వతాన్ని, ఓం పర్వతాన్ని ఇకపై భారత భూభాగం నుంచే దర్శించుకోవచ్చు. క్లిష్టమైన ఈ యాత్ర కోసం ఇక టిబెట్ వెళ్లాల్సిన అవసరం లేదు. ఉత్తరాఖండ్ పితోర్ గఢ్ జిల్...

Continue reading

కొండా సురేఖపై నాగార్జున రూ.100 కోట్ల దావా!

మంత్రి కొండా సురేఖపై రూ. 100 కోట్ల దావా వేసే ప్రక్రియలో ఉన్నట్లు హీరో నాగార్జున తెలిపారు. 'వివాదం తర్వాత సమంతకు ఆమె క్షమాపణలు చెప్పారు. నాకు, నా కుటుంబానికి మాత్రం అపాలజీ చెప్పలేదు...

Continue reading

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం

తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి సీఎం పట్టువస్త్రాలు ఊరేగింపుగా తీసుకెళ్లి వేంకటేశ్...

Continue reading

ఎన్ కౌంటర్.. 30 మంది మావోలు మృతి

మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 30 మంది మరణించారు. ఎన్కౌంట...

Continue reading

రష్యా ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి తాలిబన్ల తొలగింపు

ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి తాలిబన్లను తొలగించాలని రష్యా నిర్ణయించినట్లు తెలుస్తోంది. టాస్ వార్తాసంస్థ కథనం ప్రకారం.. అత్యున్నత స్థాయి సమావేశంలో రష్యా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. చట్ట...

Continue reading

ప్రయాణికులకు దసరాకు ప్రత్యేక రైళ్లు

దసరా సెలవుల నేపథ్యంలో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో...

Continue reading