పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 18వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఎల్లుండి విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా దాదాపు 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున జమ చేస్తుంది. ఈ లబ్ధి పొం...
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న రెండో సినిమాను ఈనెల 12న దసరా సందర్భంగా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ సికింద్రాబాద్ బ...
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన బారసాలలో కత్తి పట్టుకున్నారని ఆయన తల్లి కొణిదెల అంజనమ్మ తెలిపారు. 'అమ్మ మనసు' అనే ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ముగ్గురు కుమారులు చిరంజీవి, నాగబాబు, పవన్ జీవిత...
రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ(DRDO), ఢిల్లీ ఐఐటీ కలిసి భారత సైన్యం కోసం బులెట్ ప్రూఫ్ జాకెట్లను తయారుచేశాయి. వీటిని 'అభేద్'గా పిలుస్తున్నాయి. ఏకే-47, స్నైపర్ తూటాలను కూడా తట్టుకోగ...
ఇజ్రాయెల్పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడికి దిగింది. దీంతో అటు ఇరాన్, ఇటు అమెరికాలో హై అలర్ట్ ప్రకటించారు. ఒక వేళ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదిరితే న్యూక్లియర్ వార్ తప్పదని ...
TG: స్కూళ్లకు దసరా, బతుకమ్మ సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ స్కూళ్లకు సెలవులు ఉంటాయని ప్రకటించింది....
AP: ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం నుంచి ఆయన కాలినడకన తిరుమల కొండకు బయలుదేరారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని...
వసతి గృహ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. సిర్పూర్ (టి) గిరిజన ఆశ్రమ పాఠశాలను సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి ఆయన సందర్శిం...
ఎస్బీఐ బ్యాంక్ సర్వర్లు డౌన్ అవ్వడంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీలు మొదటి తారీఖున జీతాలు వేయలేకపోతున్నాయి. నిన్న కూడా సర్వర్ డౌన్ సమస్యలు తల...