ఎల్లుండి ఖైరతాబాద్ గణేశ్ దర్శనం లేదు

TG: ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక ప్రకటన చేసింది. సోమవారం మహాగణపతి దర్శనానికి అనుమతి లేదని చెప్పింది. శని, ఆదివారం మాత్రమే అనుమతి ఇస్తామని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించ...

Continue reading

జ్యూస్లో మూత్రం కలుపుతున్న తండ్రీకొడుకుల అరెస్టు

జ్యూస్లో మూత్రం కలిపి విక్రయిస్తున్న తండ్రీ కొడుకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన యూపీలోని ఘజియాబాద్లో చోటుచేసుకుంది. కస్టమర్స్ ఫిర్యాదుతో దుకాణాన్ని చెక్ చేసిన పోలీసులు మూత్రంత...

Continue reading

పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పును స్వాగతిస్తున్నా: పవన్

AP: PM మోదీ నాయకత్వంలోని కేంద్రం పోర్ట్ బ్లెయిర్ పేరును 'శ్రీవిజయపురం'గా మార్చడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని dy.cm పవన్ కళ్యాణ్ అన్నారు. 'పాశ్చాత్య దేశాల బానిసత్వ మూలాలకు న...

Continue reading

సూపర్.. ‘VIP’ వద్దని సాధారణ క్యూలో దర్శనం

బాలీవుడ్ నటుడు రణ్ దీప్ హుడా, తన భార్య లిన్ లైప్రా`్ప సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి. లాల్బాగ్ చా రాజా వినాయకుడిని దర్శించుకునేందుకు ఈ దంపతులకు VIP సదుపాయం ఉన్నప్పటిక...

Continue reading

యజమాని కోసం అంబులెన్స్ వెనుక పరుగులు తీసిన శునకం

కుక్క అంటే విశ్వాసానికి మారుపేరు. ఆ విషయాన్ని గుర్తుచేసే వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తికి అనారోగ్యంగా ఉండటంతో అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తున్నారు. యజమానిని వ...

Continue reading

క్షిపణుల ప్రయోగం విజయవంతం

ఉపరితలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల 'వెర్టికల్ లాంఛ్' స్వల్ప పరిధి క్షిపణుల్ని(VLSRSAM) భారత్ నిన్న, ఈరోజు విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ITR)లో ఈ ప...

Continue reading

మధ్యాహ్న భోజనంలో ఊసరవెల్లి.. 65మంది పిల్లలకు అస్వస్థత

ఝార్ఖండ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఊసరవెల్లి కళేబరం రావడం కలకలం రేపింది. టోంగ్రా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటికే ఆహారం తిన్న 65మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు...

Continue reading

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల

AP: యాంకర్ శ్యామలకు వైసీపీ చీఫ్ జగన్ కీలక పదవి కట్టబెట్టారు. ఆమెను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. శ్యామలతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావు, ఆర్కే రోజాను అధి...

Continue reading

గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ జిల్లాల్లో సెలవు

TG: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 17న పలు జిల్లాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు సెలవు ప్రకటిస...

Continue reading

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీడీపీ

AP: త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి-పశ్చిమగోదావరి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నిన్న ఈ నాలుగ...

Continue reading