AP: ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్లను వచ్చే విద్యా సంవత్సరంలో మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే స్కూల్ బ్యాగ్, షూ, బెల్టులలో నాణ్యత పెంచ...
AP: కాకినాడ జీజీహెచ్ న్యూరోసర్జరీ వైద్యులు ఓ 55 ఏళ్ల మహిళకు అరుదైన ఆపరేషన్ చేశారు. తక్కువ మోతాదులో మత్తు మందు ఇచ్చి ఆమెకు ఇష్టమైన బ్రహ్మానందం కామెడీ వీడియోలను ఫోన్లో చూపిస్తూ సర్జర...
AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. దీపావళి రోజున మొదటి సిలిండర్ను అందిస్తామని వెల్లడించారు. కాగ...
హైదరాబాద్లో ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి నిమజ్జనం సందడి కొనసాగుతోంది. తాజాగా శోభాయాత్ర సెక్రటేరియట్ వద్దకు చేరుకుంది. సచివాలయం ముందు నుంచి తరలివెళ్తున్న 70 అడుగుల మహాగ...
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం తుది దశకు చేరుకుంది. కాసేపటి క్రితమే శోభాయాత్ర ముగిసింది. ఖైరతాబాద్ నుంచి మొదలైన ఊరేగింపు సెక్రటేరియట్ ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు సాగింద...
పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ అమానవీయ ఘటనపై నటి మోక్ష సేనుప్తా రౌద్రాన్ని ప్రదర్శిస్తూ చేసిన డాన్స్ వీడియో వైరలవుతోంది. ...
AP: వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత దంపతులు సీఎం చంద్రబాబుని కలిశారు. వివేకా హత్య కేసును విచారించిన అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్తో పాటు తనపై గత ప్రభుత్వంలో అక్రమ కేసు పెట్టారన...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న 'దేవర' సినిమా మరో పది రోజుల్లో రిలీజ్ కానుంది. ఈక్రమంలో మేకర్స్ ప్రమోషన్లలో భాగంగా చెన్నైకి బయల్దేరారు. అక్కడ పలు ఇంటర్వ్యూల్లో ఎన్టీఆర్, డైరె...
ఆత్మహత్య చేసుకోవడానికి SI రైలు పట్టాల మీద కూర్చున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్లో జరిగింది. కోర్టులో తనపై మేజిస్ట్రేట్ దురుసుగా వ్యవహరించారని SI ఆవేదన చెందారు. బైక్ దొంగతనం కేసులో ...