ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం తుది దశకు చేరుకుంది. కాసేపటి క్రితమే శోభాయాత్ర ముగిసింది. ఖైరతాబాద్ నుంచి మొదలైన ఊరేగింపు సెక్రటేరియట్ ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు సాగింది. ఈక్రమంలో సచివాలయం ముందు మహాగణపతిని కెమెరాలో బంధించిన ఫొటో వైరల్ అవుతోంది. ఇది ఫొటో ఆఫ్ ది డే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరిన్ని ఫొటోలకు ఇమేజ్ పక్కన క్లిక్ చేయండి.
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన
18
Sep