మంగళగిరి నివాసమే క్యాంపు ఆఫీస్.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

AP: విజయవాడలో తన క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం రూ.82 లక్షలు కేటాయించడంపై విమర్శలు రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మంగళగిరిలోని తన నివాసాన్నే క్...

Continue reading

కొనసాగుతున్న బోట్ల కటింగ్ ప్రక్రియ

AP: విజయవాడలో ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్ల తొలగింపు ప్రక్రియ రెండో రోజు కొనసాగుతోంది. ఇవాళ 40 టన్నుల బరువున్న ఒక బోటును రెండు ముక్కలుగా చేయడం దాదాపు పూర్తయింది. భారీ క్రే...

Continue reading

కేశంపేటలో మరోసారి ఉద్రిక్తత

TG: కేశంపేటలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. పోలీసులు తక్కువగా ఉండటంతో కార్యకర్తలను అదుపు చేయలేకపోతున్నారు. పోలీస్ స్టేషన్లో...

Continue reading

అథ్లెట్ కోసం నేలమీద కూర్చున్న ప్రధాని మోదీ

భారత పారాలింపిక్ అథ్లెట్లను PM మోదీ ఈరోజు తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈక్రమంలో జావెలిన్ అథ్లెట్ నవ్లీప్ సింగ్ను కలిసేటప్పుడు మోదీ స్వయంగా కింద కూర్చున్నార...

Continue reading

టెన్త్ విద్యార్థులకు శుభవార్త

AP: ప్రభుత్వ CBSE స్కూళ్లలో టెన్త్ చదువుతున్న 78వేల మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. ఈసారి స్టేట్ బోర్డులోనే పరీక్షలు రాయించాలని నిర్ణయించింది. ఇటీవల అసెస్మ...

Continue reading

బాలయ్య పాదాలకు నమస్కరించిన సిద్ధూ!

నందమూరి బాలకృష్ణ, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ మధ్య ఉన్న బంధం ఎంతో ప్రత్యేకం. ఈ ఇద్దరితో బాలయ్య కూడా ఎంతో జాలీగా ఉంటుంటారు. నిన్న ఈ ముగ్గురు సీఎం చంద్రబాబును కలిసేందుకు విజయవాడక...

Continue reading

జగన్తో ఫొటో దిగిన మహిళా పోలీస్కు షాక్?

AP: YS జగన్తో ఫొటో దిగిన ఓ కానిస్టేబుల్కు ఉన్నతాధికారులు ఛార్జిమెమో ఇచ్చినట్లు తెలుస్తోంది. విధి నిర్వహణను పక్కనపెట్టడంపై వివరణ కోరినట్లు సమాచారం. దీనిపై YCP మండిపడింది. 'జగన్తో ఫొ...

Continue reading

కేదార్నాథ్ చిక్కుకున్న తెలుగు యాత్రికులు

భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 20 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వీరిలో విజయనగరం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. చలి తీవ...

Continue reading

కువైట్లో తెలుగు మహిళకు చిత్రహింసలు.. స్పందించిన మంత్రి

కువైట్కు వెళ్లిన అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన కవిత అనే మహిళ చిత్రహింసలకు గురవుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తనను కువైట్ వాసులు కొడుతున్నా...

Continue reading

తీరని బాధలు.. ఆహారం కోసం ఎగబడ్డ జనం

AP: విజయవాడలో వరదలు మిగిల్చిన కష్టాలు ఇంకా పలు ప్రాంతాలను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా సింగ్ నగర్, వాంబే కాలనీ, సుందరయ్య నగర్, రాధానగర్, కండ్రిగ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇ...

Continue reading