రైతులకు వచ్చే నెల నుంచి ఆధార్ తరహా ఐడీ కార్డులు

రైతులకు ఆధార్ తరహాలో ప్రత్యేక ID కార్డులు జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసే లక్ష్యంతో అక్టోబర్ నుంచి వీటిని జారీ చేయనుంది. దీనిని పైలట్ ప్రాజెక్టు...

Continue reading

ఆడ, వట్టివాగు ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్ ఫ్లో

ఆసిఫాబాద్ జిల్లాలోని కొమురం భీమ్ ఆడ ప్రాజెక్టు, వట్టివాగు ప్రాజెక్టులకు ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ఆడ ప్రాజెక్టుకి సగటున 1,641 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా 2 గేట్లను ఎత్తి 2,190 క్యూసెక్...

Continue reading

ఛాంపియన్స్కు మనమిచ్చే స్వాగతమిదేనా?

పారాలింపిక్స్లో సత్తాచాటి మెడల్స్తో తిరిగొచ్చిన తమకు ఘనస్వాగతం లభిస్తుందని అథ్లెట్లు భావించారు. టీ20 వరల్డ్ కప్ విజేతలకు లభించిన స్వాగతం తర్వాత ఏ క్రీడాకారుడైనా ఇలానే ఆలోచిస్తారు. ...

Continue reading

తప్పిన ఘోర రైలు ప్రమాదం

రాజస్థాన్లోని అజ్మీర్లో భారీ రైలు ప్రమాదానికి కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. ఫూలేరా-అహ్మదాబాద్ రూట్లో రైల్వే ట్రాక్పై దుండగులు 70kgs సిమెంట్ దిమ్మెను పెట్టారు. దీంతో రైలు దిమ్మెను ఢ...

Continue reading

తెలుగు భాషపై వైరలవుతోన్న పాట

తెలుగు భాష కనుమరుగైపోతోందని ఓ పండితుడు పాడిన పాట వైరలవుతోంది. తెలుగు భాషా దినోత్సవం నాటి వీడియోను తాజాగా సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు Xలో షేర్ చేశారు. దీనిని సీఎంలు చంద్రబాబు,...

Continue reading

చెంపదెబ్బ కొట్టిన VROకు షోకాజ్ నోటీసులు

AP: విజయవాడలో వరద బాధితుడిని చెంపదెబ్బ కొట్టిన VRO జయలక్ష్మిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అలాగే వరద సహాయక చర్యల నుంచి...

Continue reading

సల్మాన్ ఇంట ఘనంగా గణేశ్ నిమజ్జనం

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంట గణేశ్ నిమజ్జనం ఘనంగా ముగిసింది. అందుకు సంబంధించిన వీడియోను ఆయన ఇన్స్టాలో పంచుకున్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సల్మాన్ సహా ఆయన ...

Continue reading

గట్టు ఎత్తు పెంచేలా, సీపేజ్ లేకుండా చర్యలు: మంత్రి

AP: బుడమేరు వద్ద పూడ్చిన గండ్ల దగ్గర గట్టును మరింత పెంచుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సీపేజ్ లీకేజ్ 500 క్యూసెక్కుల నుంచి 200 క్యూసెక్కులకు తగ్గేలా చర్యలు తీసుకుంటున...

Continue reading

మద్యం మత్తులో పందెం.. మున్నేరులో దూకి వ్యక్తి గల్లంతు

AP: మద్యం మత్తులో వేసుకున్న పందెం ఒకరి ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగింది. ఇద్దరు వ్యక్తులు పీకలదాకా తాగి పందెం వేసుకుని ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మున్నేరులో ...

Continue reading

సీఎం మమత చెప్పేవి అబద్ధాలు: ట్రైనీ డాక్టర్ తల్లి

కోల్కతాలో హత్యాచారానికి గురైన వైద్యురాలి పేరెంట్కు పోలీసులు లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలను CM మమత ఖండించారు. దీంతో ఆమెపై మృతురాలి తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. CM అబద్ధాలు చెబుతున్నారని...

Continue reading