మంచిర్యాల, పెద్దపల్లిలోనూ వందేభారత్ ఆపాలని డిమాండ్

సికింద్రాబాద్-నాగ్పూర్ మధ్య ఈ నెల 16 నుంచి వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. TGలో ప్రస్తుతం రామగుండం, కాజీపేట స్టేషన్లలోనే హాల్టింగ్ సౌకర్యం ఉంది. జిల్లా కేంద్రాలైన మంచిర్యాల, పెద్దప...

Continue reading

మణిపుర్లో ఇంటర్నెట్పై నిషేధం ఎత్తివేత

మణిపుర్లోని 5 జిల్లాల్లో ఇంటర్నెట్పై నిషేధాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఇంటర్నెట్ కనెక్షన్ IPతోనే సేవలు పొందవచ్చని, రూటర్స్ వైఫై/హాట్స్పాట్ ద్వారా అనుమతి ఉండదని చెప్పింది...

Continue reading

11 ఏళ్ల బాలికను లైంగిక వేధించాడని రైల్వే ఉద్యోగిని కొట్టి చంపిన ప్రయాణికులు

బీహార్లోని బరౌని నుంచి ఢిల్లీకి వెళ్లే హమ్సఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ప్రశాంత్ అనే రైల్వే ఉద్యోగిని కొట్టి చంపారు. బాధితురాలి కుటుంబం బీహార...

Continue reading

ఎర్రదళాన్ని నడిపించే కొత్త సారథి ఎవరో?

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంతో పార్టీ నూతన సారథిపై చర్చ నడుస్తోంది. 1964లో పార్టీ ఏర్పాటైన తర్వాత పదవిలో ఉండగా ప్రధాన కార్యదర్శి మరణించడం ఇదే తొలిసారి. కాగా త్...

Continue reading

లక్ష విగ్రహాల నిమజ్జనం.. 25వేల మందితో బందోబస్తు: CP

TG: ఈ నెల 17న గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా 25 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఖైరతాబాద్ మహాగణపతిని మధ్యాహ్నం...

Continue reading

ఆసిఫాబాద్: మోకాళ్లపై కూర్చొని ఆసుపత్రి సిబ్బంది నిరసన

అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సిహెచ్సి ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ కార్మికుల నిరసన శుక్రవారంకి నాల్గవ రోజుకు చేరుకుంది. ఇవాళ వారు మోకాళ్లపై కూర్చొని న...

Continue reading

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

AP: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు–బెంగళూరు హైవేపై మొగిలి ఘాట్ వద్ద రెండు లారీలను RTC బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా పలువురు తీవ...

Continue reading

కుబీర్: వీధి కుక్కలకు వింత రోగం

కుబీర్ మండల కేంద్రంలో పలు వీధుల్లో తిరిగే కుక్కలకు వింతరోగం సోకింది. వ్యాధి సోకిన కుక్కల వెంట్రుకలు మొత్తం ఊడిపోయి భయంకరంగా కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఒకటిరెండు కుక్కలకు ...

Continue reading

పిల్లల్ని భయపెడుతూ టీచర్ల ప్రాంక్.. ఎందుకో తెలుసా!

ప్రస్తుతం పిల్లలకు ఫోన్ ఓ వ్యసనంలా మారిపోయింది. హోం వర్క్ చేయాలన్నా, తినాలన్నా మొబైల్ ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో UPలోని ఓ స్కూల్ టీచర్లు వినూత్న ఆలోచన చేశారు. స్క్రీన్ ఎక్కువగా చూడటం...

Continue reading

ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలం: జగన్

AP: విజయవాడలో బుడమేరు మాదిరిగానే ఏలేరు రిజర్వాయర్ వరద ఉద్ధృతి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వైఎస్ జగన్ ఆరోపించారు. ముందస్తు హెచ్చరికలు ఉన్నా పట్టించుకోలేదని, అధికా...

Continue reading