అగ్నివీర్ చుట్టూ హరియాణా రాజకీయాలు

అగ్నివీర్ అంశం హరియాణా ఎన్నికలను మలుపు తిప్పనుంది. అత్యధికంగా సైనిక నియామకాలు జరిగే రాష్ట్రాల్లో హరియాణా ఒకటి. దీంతో ఇక్కడ NDAకి వ్యతిరేకంగా ఇప్పటికే ఉద్యమాలు జరిగాయి. అధికారంలోకి ...

Continue reading

అత్యధిక పన్ను చెల్లించిన మహిళా సెలబ్రిటీగా కరీనా కపూర్

FY24లో భారత్లో అత్యధిక పన్ను చెల్లించిన మహిళా సినీ సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ నటి కరీనా కపూర్ అగ్రస్థానంలో నిలిచారు. ఆమె రూ.20 కోట్ల పన్ను కట్టగా ఆ తర్వాతి స్థానాల్లో కియారా అద్వ...

Continue reading

వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి: సీఈవో

TG: జనవరి 1, 2025 నాటికి 18 ఏళ్లు నిండే వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి కోరారు. ప్రస్తుతం ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోందని,...

Continue reading

NTR జిల్లాలో వరద నష్టం రూ.1,000 కోట్లు!

AP: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు NTR జిల్లా పరిధిలో ₹1,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు ₹532 కోట్లు, వ్యవసాయ రంగానికి ₹200 కోట్లు...

Continue reading

5.02 లక్షల ఎకరాల్లో పంట నష్టం.. రూ.341 కోట్ల సాయం అవసరం

AP: భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రంలో 5.02 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. రైతులకు సాయంగా ₹341 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అవస...

Continue reading

ఖానాపూర్: 20 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

ఖానాపూర్ పట్టణ శివారులోని రెంకోని వాగు అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఖానాపూర్-దిల్వార్పూర్, ఖానా...

Continue reading

శ్రీశైలం గేట్లు మూసివేత

AP: ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. రెండేళ్ల తర్వాత ఈ ఏడాది జులై 29న శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లను ఎత్తిన అధికారు...

Continue reading

విజయవాడ-హైదరాబాద్ రైలు సర్వీసులు ప్రారంభం

విజయవాడ-హైదరాబాద్ మధ్య రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం వద్ద ట్రాక్ రిపేర్లు పూర్తి కావడంతో ట్రయల్ రన్గా గుంటూరు నుంచి గోల్కొండ ఎక్స్ప్రెస్ను హ...

Continue reading

ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తాం: సోనూ సూద్

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సాన్ని సృష్టించాయని సినీ నటుడు సోనూ సూద్ అన్నారు. ఈ విపత్కర సమయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు, NDRF సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియ...

Continue reading

గ్రామపంచాయతీలకు రూ.4 కోట్ల విరాళం: పవన్

ఏపీకి నిన్న ప్రకటించిన విరాళానికి మరింత అదనంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. వరదలకు ప్రభావితమైన 400 పంచాయతీలకు రూ.లక్ష చొప్పున రూ.4 కోట్లు ఇవ్వాలని ...

Continue reading