ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం ఎప్పుడంటే?

హైదరాబాద్లో ఈనెల 17న వినాయక నిమజ్జనం నిర్వహించనున్నట్లు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రకటించింది. ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పింది. దీంతో ఆరోజు ఖైరతాబాద్ వినాయకుడు హుస్సేన్...

Continue reading

నిర్లక్ష్యమే విజయవాడను ముంచేసిందా?

AP: ఎన్నడూ లేనంత వర్షాలు విజయవాడను కుదిపేయగా, ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం నిండా ముంచేసిందనే విమర్శలు వస్తున్నాయి. కృష్ణా, బుడమేరు వరదపై అంచనా లేకపోవడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదన...

Continue reading

ఉచిత సరుకుల పంపిణీ.. ఏ జిల్లాల వారికంటే

AP: వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇచ్చే పరిహారాన్ని ₹4 లక్షల నుంచి ₹.5 లక్షలకు ప్రభుత్వం పెంచింది. చేనేత, మత్స్య కార కుటుంబాలకు 50KGలు, ఇతరులకు 25KGల బియ్యం, K...

Continue reading

గుండె కరిగిపోయే దృశ్యాలు చూశాను: రేవంత్

భారీ వర్షాలకు అల్లాడుతున్న ఖమ్మం ప్రజలను పరామర్శించేందుకు CM రేవంత్ రెడ్డి వెళ్లిన విషయం తెలిసిందే. బాధితులను కలిసి వారికి భరోసానిచ్చిన వీడియోను ఆయన షేర్ చేశారు. 'గుండె కరిగిపోయే ద...

Continue reading

పవన్ ఫ్యాన్స్ సెలబ్రేషన్ను అభినందించాల్సిందే

AP: భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో విజయవాడలోని DY CM పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన బర్త్ డేను సరికొత్తగా సెలబ్రేట్ చేసుకున్నారు. టపాసులు కాల్చుతూ, భారీ కటౌట్స్ ఏర్పాటు చేయ...

Continue reading

గబ్బర్ సింగ్ రీరిలీజ్.. యూనిఫామ్లో యువతి డాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా థియేటర్లలో 'గబ్బర్ సింగ్' రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో థియేటర్లలో అభిమానులు హంగామా చేస్తున్నారు. ఓ థియేటర్లో యువతి యూని...

Continue reading

వరద బాధితులకు డ్రోన్లతో ఆహారం

AP: సీఎం చంద్రబాబు ఆదేశాలతో విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సాయం చేసేందుకు సాధ్యమైన చర్యలను అధికారులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి డ...

Continue reading

గన్నవరం చేరుకున్న మరిన్ని NDRF బృందాలు

AP: విజయవాడలో వరద విలయంలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు మరిన్ని NDRF బృందాలు వచ్చాయి. సీఎం చంద్రబాబు అభ్యర్థన మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లుథియానా నుంచి సైనిక విమానంలో అదనపు ...

Continue reading

సీఎం పర్యటనలో ఉద్రిక్తత.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు

TG: సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. తమకు న్యాయం చేయాలంటూ పలువురు బాధితులు కాల్వ ఒడ్డు ప్రాంతంలో ఆందోళనకు దిగారు. బాధితులకు మద్దతిచ్చిన బీఆర్ఎస్ నేతలు 'CM డౌన్...

Continue reading

19 మంది మృతి.. ఇద్దరు గల్లంతు

ఆంధ్రప్రదేశ్లో వరదల కారణంగా 19 మంది మరణించారు. ఇద్దరు గల్లంతయ్యారు. 20 జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది. 1,72,542 హెక్టార్లలో వరి పంట నష్టానికి గురైనట్లు అధికారులు ప్రాథమికంగా ...

Continue reading