AP: మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్స్లో నిర్వహించిన వన మహోత్సవంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అక్కడ వీరిద్దరూ వేప, రావి చెట్లను నాటారు. రాష్ట్రంలో ...
AP: కృష్ణా(D) గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీకి యాజమాన్యం 3 రోజులు సెలవులు ప్రకటించింది. కేసు దర్యాప్తు విచారణ జరుగుతుండటంతోనే మేనేజ్మెంట్ సెలవులు ఇచ్చింది. ఇప్పటికే కాలేజీలోని విద...
AP: ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురిని పెళ్లి చేసుకున్న కి'లేడీ' ఉదంతం తిరుపతిలో వెలుగు చూసింది. ఆమె చేతిలో మోసపోయిన ఓటేరుకు చెందిన ఆరో భర్త తేజ తన గోడువెల్లబోసుకున్నాడు. ఆమె ఇప్పటిక...
AP: గుడ్లవల్లేరు ఘటనలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతిని కళాశాల యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి పంపించింది. దీంతో బాధిత విద్యార్థినులు యాజమాన్యంపై మండిపడుతున్నారు. పోలీసుల...
TG: మహబూబ్నగర్లోని క్రిస్టియన్పల్లి గ్రామంలో అధికారులు బుల్డోజర్లతో సుమారు 75 ఇళ్లను కూల్చివేయించారు. అయితే అందులో వికలాంగులకు చెందిన 25 ఇళ్లు ఉన్నాయి. తాము ఆసుపత్రిలో ఉండగా ఎలాంటి...
తానూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో మాతృ భాషా దినోత్సవ వేడుకలను హెచ్ఎం లౌక్య అధ్యక్షతన మాతృభాషా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి పంతులు చ...
TG: నిజామాబాద్ జిల్లా నవీపేట్లో జరిగిన ఓ వివాహ వేడుకలో 'మటన్ కర్రీ' చిచ్చు పెట్టింది. పెళ్లికొడుకు తరఫు వారికి మాంసం తక్కువ వేశారని గొడవ మొదలైంది. అది కాస్తా కర్రలు, రాళ్లతో దాడి చ...
AP: ఆంగ్ల పదాలు లేకుండా పూర్తిగా తెలుగులో మాట్లాడటం ఇబ్బందిగా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడలో తెలుగు భాషా దినోత్సవంలో మాట్లాడుతూ 'మాతృభాషకు పెద్దపీట వేయకపోతే...
యాంటీ ర్యాంగింగ్, మత్తు పదార్థాలు, సైబర్ క్రైమ్ పై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఆదిలాబాద్ రిమ్స్ ఆడిటోరియంలో వైద్య విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస...
కోయంబత్తూరులో(TN) ఓ రెస్టారెంట్ నిర్వహించిన బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్లో కొడుకు చికిత్స కోసం ఓ తండ్రి పాల్గొన్న విషయం తెలిసిందే. ఆరు చికెన్ బిర్యానీలు తింటే రూ. 1 లక్ష బహుమతి వచ్చేది....