ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో జరిగిన 2 ఎన్కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మచిల్ సెక్టార్ కుంకడి, కర్నాహ్లో ఉగ్రవాదుల చొరబాట్ల సమాచారంతో భారత సైన్యం, JK పోలీసులు జాయి...

Continue reading

బేల: స్పోర్ట్స్ డే సందర్భంగా విద్యార్థులు అద్భుత ప్రదర్శన

బేల మండల కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవంను గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర...

Continue reading

షుగర్ పేషెంట్స్ చెప్పులు/షూస్ లేకుండా నడవొద్దు వైద్యులు

డయాబెటిక్ వ్యాధిగ్రస్థులకు గాయాలు త్వరగా మానవు. వాళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పులు లేకుండా నడవొద్దని వైద్యులు సూచిస్తున్నారు. 'డయాబెటిక్స్లోలో పాదాల ఇన్ఫెక్షన్, గ్యాంగ్రీన్ వంటివ...

Continue reading

బెంగాల్ బంద్లో బీజేపీ, టీఎంసీ ఘర్షణలు

కోల్కతా మున్షీ బజార్ అట్టుడుకుతోంది. బెంగాల్ బంద్కు పిలుపునిచ్చి ఆందోళనలు చేపట్టిన బీజేపీ కార్యకర్తలను టీఎంసీ వర్గాలు అడ్డుకున్నాయి. దీంతో ఇక్కడ ఘర్షణ చెలరేగింది. కొందరు యువకులు పి...

Continue reading

ఫేమ్ కోసం ఇంత దారుణమా?

సోషల్ మీడియాలో ఫేమ్ కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని బులందహర్కు చెందిన ఓ ఆకతాయి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం మూగ జీవాలను బలి తీసుకుంటున్నాడు. ఇన్స్టాగ్రామ్లో అట...

Continue reading

గుజరాత్లో భారీ వర్షాలు.. 26 మంది మృతి

గుజరాత్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ఘటనల్లో మరణాల సంఖ్య 26కు చేరింది. దాదాపు 18వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంల...

Continue reading

రుణమాఫీపై సర్వే ప్రారంభం

TG: పలు సమస్యలతో నిలిచిన రుణమాఫీపై ఫీల్డ్ సర్వే మొదలైంది. సాంకేతిక సమస్యలు ఉన్న రైతుల ఇండ్లకు వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి కుటుంబ సభ్యుల నిర్ధారణను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా...

Continue reading

రిమ్స్ లో వైద్యుల నియామకానికి ఇంటర్వ్యూలు

ఆదిలాబాద్ రిమ్స్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, CAS, RMO, CMO పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు డ...

Continue reading

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

ఆర్డీవోకు వినతి పత్రం ఇస్తున్న వాల్మీకి నాయకులు డోన్(రూరల్), ఆగస్టు 28: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏపీ వాల్మీకి సమితి జిల్లా నాయకుడు నల్లబోతుల సురేష్ డిమాండ్ చేశా రు. బు...

Continue reading

రేషన్ షాపుల్లో ఫోర్టిఫైడ్ బియ్యం: ఏపీ క్యాబినెట్

AP: రేషన్ షాపుల్లో సార్టెక్స్ బియ్యం స్థానంలో ఫోర్టిఫైడ్ బియ్యం అందించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. దీని ద్వారా రూ.330కోట్లు ఆదా అవుతుందని సమాచారం. అలాగే సీఎం పేషీ, సీఎంవో...

Continue reading