జమ్మూకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో జరిగిన 2 ఎన్కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మచిల్ సెక్టార్ కుంకడి, కర్నాహ్లో ఉగ్రవాదుల చొరబాట్ల సమాచారంతో భారత సైన్యం, JK పోలీసులు జాయి...
బేల మండల కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవంను గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర...
కోల్కతా మున్షీ బజార్ అట్టుడుకుతోంది. బెంగాల్ బంద్కు పిలుపునిచ్చి ఆందోళనలు చేపట్టిన బీజేపీ కార్యకర్తలను టీఎంసీ వర్గాలు అడ్డుకున్నాయి. దీంతో ఇక్కడ ఘర్షణ చెలరేగింది. కొందరు యువకులు పి...
సోషల్ మీడియాలో ఫేమ్ కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని బులందహర్కు చెందిన ఓ ఆకతాయి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం మూగ జీవాలను బలి తీసుకుంటున్నాడు. ఇన్స్టాగ్రామ్లో అట...
గుజరాత్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ఘటనల్లో మరణాల సంఖ్య 26కు చేరింది. దాదాపు 18వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంల...
TG: పలు సమస్యలతో నిలిచిన రుణమాఫీపై ఫీల్డ్ సర్వే మొదలైంది. సాంకేతిక సమస్యలు ఉన్న రైతుల ఇండ్లకు వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి కుటుంబ సభ్యుల నిర్ధారణను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా...
ఆర్డీవోకు వినతి పత్రం ఇస్తున్న వాల్మీకి నాయకులు
డోన్(రూరల్), ఆగస్టు 28: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏపీ వాల్మీకి సమితి జిల్లా నాయకుడు నల్లబోతుల సురేష్ డిమాండ్ చేశా రు. బు...
AP: రేషన్ షాపుల్లో సార్టెక్స్ బియ్యం స్థానంలో ఫోర్టిఫైడ్ బియ్యం అందించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. దీని ద్వారా రూ.330కోట్లు ఆదా అవుతుందని సమాచారం. అలాగే సీఎం పేషీ, సీఎంవో...