భారీ వర్షం.. బైక్తో సహా కొట్టుకుపోయాడు

హైదరాబాద్ నగరాన్ని ఈ ఉదయం వర్షం ముంచెత్తడంతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. ముషీరాబాద్ పరిధి రాంనగర్లో ఓ వ్యక్తి తన స్కూటీపై ముందుకెళ్లాలని ప్రయత్నించాడు. బైక్తో సహా కొట్టుకుపో...

Continue reading

రెచ్చిపోయిన కుక్క.. గంటలో 17 మందిపై దాడి

యూపీలోని గోరఖ్పూర్లో ఓ వీధి కుక్క రెచ్చిపోయింది. గంటలో 17 మందిని కరిచింది. ఇంటి బయట ఫోన్ మాట్లాడుతున్న ఓ యువకుడిపై ఆ కుక్క దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దా...

Continue reading

తానూర్ : బాలికకు అన్ని విధాల అండగా ఉంటాం: కలెక్టర్

తానుర్ మండలం బెళ్తారోడాకు చెందిన దుర్గ అనే బాలిక తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారింది. తల్లి అంతక్రియలకు డబ్బులు లేక దాతల కోసం ఎదురుచూసింది. పలువురు దాతలు ఆర్థికసాయమందించారు. ఈ వ...

Continue reading

నేటి నుంచి ఉద్యోగుల బదిలీలు

AP: 15 శాఖల్లో ప్రభుత్వోద్యోగుల బదిలీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదేళ్ల సర్వీసు పూర్తైన ఉద్యోగులందరికీ ట్రాన్స్ఫర్ తప్పనిసరి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ట్రాన్స్ఫర్లకు...

Continue reading

గ్రామసభల నిర్వహణపై నేడు పవన్ సమీక్ష

APలో గ్రామసభల నిర్వహణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించనున్నారు. ఈ నెల 23 నుంచి గ్రామ సభలను ప్రభుత్వం ప్రారంభించనుండటంతో అధికారులతో మ...

Continue reading

ముగిసిన చంద్రబాబు ఢిల్లీ టూర్

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. మరికాసేపట్లో ఆయన హస్తిన నుంచి బయల్దేరనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సహా ఐదుగురు కేంద్రమంత్రులతో బాబు భేటీ అయ్యారు. అమరావతి, పోలవ...

Continue reading

విమానాశ్రయాల తరహా భద్రత కల్పించండి.. ప్రధానిని కోరిన IMA

విమానాశ్రయాల తరహాలో ఆస్పత్రులను సేఫ్ జోన్లుగా మార్చేందుకు అవసరమైన భద్రత, వసతులు పెంచాలని ప్రధాని మోదీని IMA కోరింది. ఎపిడమిక్ డిసీజెస్ చట్టం - 1897లోని 2020 నాటి సవరణలను 'ది హెల్త్...

Continue reading

ఏపీలో మరో దారుణం

AP: భర్తను చితక్కొట్టి, అతని భార్యపై ముగ్గురు యువకులు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఏలూరులో సంచలనంగా మారింది. జీవనోపాధి కోసం వచ్చి రామకోటిలో ఉంటున్న ఈ జంటకు జులాయిగా తిరిగే ఈ యువకులు...

Continue reading

వైద్యురాలిపై హత్యాచారం.. నిందితునికి ‘లై డిటెక్షన్ టెస్ట్

కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సీబీఐ విచారణలో రోజుకో మాట చెబుతున్నాడు. దీంతో అతనికి లై డిటెక్షన్ టెస్ట్(పాలీగ్రాఫ్) నిర్వహించేందుకు అధికారులు కో...

Continue reading

రేపు శ్రావణ పౌర్ణమి ఇంద్ర’గిరి ప్రదక్షిణ

AP: శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 19న విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. సోమవారం ఉ.5.55 గం.కు ఘాట్రోడ్డు ప్రారంభంలోని శ్రీకామథేను...

Continue reading