విమానాశ్రయాల తరహాలో ఆస్పత్రులను సేఫ్ జోన్లుగా మార్చేందుకు అవసరమైన భద్రత, వసతులు పెంచాలని ప్రధాని మోదీని IMA కోరింది. ఎపిడమిక్ డిసీజెస్ చట్టం – 1897లోని 2020 నాటి సవరణలను ‘ది హెల్త్కేర్ సర్వీసెస్ పర్సనల్ అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్’ ముసాయిదాలో చేర్చే కేంద్ర చట్టాన్ని తేవాలని డిమాండ్ చేసింది. ఇది వైద్యుల రక్షణకు దోహదం చేస్తుందని పేర్కొంది.
విమానాశ్రయాల తరహా భద్రత కల్పించండి.. ప్రధానిని కోరిన IMA
18
Aug