ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ప్రజల ఆందోళనల నడుమ ఓ అల్లరి మూక RG కర్ ఆస్పత్రి వద్ద విధ్వంసం సృష్టించింది. బైకులు, కార్లు, ప్రజల ఆస్తులను నాశనం చేసింది....
AP: కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్ను సీఎం చంద్రబాబు దంపతులు ప్రారంభించారు. స్వయంగా పేదలకు అన్నం వడ్డించారు. అనంతరం అక్కడ వసతులను పరిశీలించి తాము కూడా ఆహారాన్ని రుచి చూశారు....
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణకు వచ్చిన ఆయనకు పోలీసు జాగిలం పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికింది....
నిత్యం దేశ రక్షణలో బిజీగా ఉండే సైనికులకు కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి ముందుకొచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పంజాబ్లోని ఫిరోజ్్పూర్ BSF హెడ్ క్వా...
భార్య అందంగా తయారు కావడం ఇష్టం లేని ఓ భర్త ఆమెను చంపేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడిలో జరిగింది. దివ్య (32), ఉమేశ్ భార్యా భర్తలు. దివ్య ఎప్పుడూ అందంగా కనపడేందుకు లిఫ్టి...
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 698.325 అడుగుల నీటిమట్టం నిల్వ...
SDNEWS common man ijam digital app నుండి
మిత్రులకు శ్రేయోభిలాషులకు భారతీయులు అందరికీ
78 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు జై జవాన్ జై కిసాన్ జై జర్నలిజం
ఇట్లు
SD news...
AP: రేపే అన్న క్యాంటీన్లను ప్రారంభించబోతున్నట్లు టీడీపీ స్పెషల్ వీడియోను ట్వీట్ చేసింది. 'అక్షయపాత్ర ద్వారా అన్న క్యాంటీన్ల నిర్వహణ.. పేదోడికి శుచిశుభ్రతతో మంచి భోజనం' అని పేర్కొంద...