బంగ్లాదేశ్లో నిరసన పేరుతో విధ్వంస నర్తనం జరుగుతోందని షేక్ హసీనా అన్నారు. అల్లరి మూకల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. 1975, ఆగస్టు 15న హత్యకు గురైన ఆమె తండ్రి, బంగ్లా జాతిపిత ముజీబు...
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హై అలర్ట్లోకి వెళ్లాయి. కథువా సరిహద్దు గ్రామంలో ఆయుధాలతో ఇద్దరు ముష్కరుల కదలికలను పసిగట్టినట్టు వార్తలు వస్తున్నాయి. వారు పఠా...
రైతులతో పాటు ఇతర లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందజేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్పై దాడి జరిగింది. కార్యకర్తలతో కలిసి బ్యాంకుకు వెళ్లిన స్వాభిమాని...
AP: శ్రీశైలం జలాశయం పరిసరాల్లో చేపల వేటపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జులై, ఆగస్టులో చేపల సహజ సంతానోత్పత్తి కాలమని, ఆ సమయంలో జలాశయం బ్యాక్ వాటర్స్లో వేటకు వెళ్లొద్దని ఆదేశించింది...
డోన్ రూరల్ అక్షరన్యూస్: వాల్మీకుల హక్కుల కోసం పోరాడుతామని ఏపివిబిఎస్ జిల్లా ప్రొపేషనల్ కమిటీ అధ్యక్షులు ఎన్.సురేష్ అన్నారు. ఏపివిబిఎస్ జిల్లా ప్రొపేషనల్ కమిటీ అధ్యక్షులుగా డోన్ మండ...
APలో కాగిత రహిత క్యాబినెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత సమావేశాలకు 40 సెట్ల నోట్స్ ముద్రిస్తుండగా, ఇకపై అన్నీ సాఫ్ట్ కాపీల రూపంలో మంత్రులు, అధి...
ఈవెంట్లకు అతిథిగా వచ్చే అర్హత తనకింకా రాలేదని హీరోయిన్ శ్రీలీల అన్నారు. 'ఆయ్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. 'సినీ కుటుంబంలోని ఓ మెంబర్ గానే ఈ ఈవెంట్కు హాజరయ్యా. నాకు ఇలాంటి ...
TG: టీచర్లు, లెక్చరర్ల రిక్రూట్మెంట్పై ప్రభుత్వం దృష్టి సారించింది.రెండు నెలల్లో నియామకాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెలాఖరులోగా DSC ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు...
'ది ఫ్యామిలీ మాన్' డైరెక్టర్ రాజ్తో సమంత డేటింగ్ చేస్తున్నట్లు జాతీయ, బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వారి ...
కొండచరియలు విరిగిపడటానికి ముందు వయనాడ్లో వర్షపాతం సాధారణం కంటే 10శాతం ఎక్కువగా నమోదైందని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్(WWA) పరిశోధకుల బృందం తేల్చింది. వాతావరణ మార్పులే దీనికి కారణమని వ...