AP: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు తిరిగి చంద్రన్న కానుకలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫాలను లబ్ధిదారులందరికీ ఉచి...
కోల్కతాలో వైద్య విద్యార్థిని హత్యాచార ఘటన దృష్ట్యా దేశంలోని అన్ని మెడికల్ కాలేజీలకు NMC గైడ్లైన్స్ ఇచ్చింది. 'కాలేజీలు, ఆస్పత్రుల్లో భద్రతా విధానం రూపొందించాలి. వైద్యులు, విద్యార్థ...
స్నేహితుల్ని ఆదుకునేందుకు అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటారని నిర్మాత బన్నీ వాసు 'ఆయ్' ప్రీరిలీజ్ ఈవెంట్లో తెలిపారు. 'కష్టంలో ఉన్నానంటే ఇద్దరే నాకు అండగా నిలబడతారు. వారిలో ఒకరు మా అమ...
తన సినిమాకు రివ్యూలు ఏమైనా రాసుకోవచ్చని, నచ్చిన రేటింగ్లు ఇచ్చుకోవచ్చని దర్శకుడు హరీశ్ శంకర్ సవాల్ విసిరారు. తన ఆత్మాభిమానం దెబ్బతీసిన ఇద్దరు, ముగ్గురు వ్యక్తులతో ముఖాముఖిగా గొంతెత...
శ్రీశైలం డ్యామ్ గేట్లు మూసివేయడంతో మత్స్యకారులు చేపలవేటలో పడ్డారు. వలలు తీసుకొని పుట్టిల్లో డ్యామ్ సమీపంలో చేపలు పడుతున్నారు. సుమారు 2-5 కేజీల బరువున్న చేపలు లభిస్తున్నట్లు చెప్పార...
తక్కువ ధరకు లభిస్తుందని ఎక్కడ పడితే అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా? ఇది చూస్తే మీ నిర్ణయాన్ని మార్చుకుంటారు. గ్రేటర్ HYDలోని మలక్పేట్లో అపరిశుభ్రమైన ప్రాంతంలో అల్లం వెల్...
బంగ్లా ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసిన అనంతరం మొదటిసారిగా ఆమెపై న్యాయపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. జులై 19న ఢాకాలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ గ్రోసరీ స్టోర్ యాజమాని అబు సయ్యద్...
AP: ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. 16 నుంచి ఇవి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. MLC ఎన్నికల నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్...
TG: ప్రభుత్వ హాస్టళ్లలో దారుణ పరిస్థితులు ఉన్నాయని ACB తనిఖీల్లో వెల్లడైంది. ఈరోజు 10 హాస్టళ్లలో ఫుడ్ క్వాలిటీ, శుభ్రతపై అధికారులు తనిఖీలు చేశారు. శుభ్రత లేదని, మంచినీరూ సరిగా ఇవ్వ...