భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షయానం మరోసారి వాయిదా పడింది. బోయింగ్ స్టారైనర్ అంతరిక్ష నౌక ఆమె అనుభవజ్ఞులైన సాంకేతిక సమస్యలపై ప్రయాణించాల్సి ఉంది. దీంతో ప్రయ...
ఏపీ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అందించే విద్యాకానుక కిట్లను అధికారులు సిద్ధం చేశారు. వాటిని మండల స్టాక్ పాయింట్లకు చేరవేశారు. జూన్ 12న స్కూళ్లు తెరిచిన తొలి రోజే వాటిని పంపిణీ చ...
అనంతపురం జేఎన్టీయూ, పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగు జరిగే ప్రాంతాలలో శనివారం జిల్లా ఎస్పీ గౌతమిశాలి కలియతిరిగారు. పటిష్టంగా కొనసాగుతోన్న భద్రతతో పాటు ఆ ప్రాంగంణం లోపల, వెలుపల ఏర్పాట...
ఓ ఇద్దరు యువతులు బైక్ పై వెళ్తూ అత్యుత్సాహం ప్రదర్శించారు. దాంతో వారు కిందపడి గాయాలపాలయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో లో ఓ బైక్ పై ఇద్దరు అమ్మాయి...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్బండ్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో కార్యక్ర...
ఇప్పటి వరకు విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో NDAకు భారీ మెజార్టీ దక్కింది. ఇక ఇండియా న్యూస్-డీ డైనమిక్స్ సర్వేలో NDAకు 371, I.N.D.I.Aకు 125, ఇతరులకు 47 స్థానాలు వస్తాయని తేలింది. న్...
అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఉరవకొండ పరిధిలోని పోలీసులకు ఎన్నికల కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు గురించి గుంతకల్లు డీఎస్పీ శివ భాస్కర్ రెడ్డి వివరించారు. ఉరవ...
దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు సగటున 5% పెరిగాయి. నిన్న అర్ధరాత్రి నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. ఏటా APR 1న NHAI టోల్ ఛార్జీలు పెంచుతుంది. ఈసారి ఎన్నికలు ఉండటంతో EC ఆదేశాలతో వాయిదా వేసి...
యాడికి మండలంలోని పలు సమస్యాత్మక గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సీఐ నాగార్జున రెడ్డి శనివారం తెలిపారు. సార్వ త్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మండలం లోని కోనుప్పలపాడు, తాడి...
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రాలవద్ద భద్రతలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే వేటుతప్పదని అనంతపురం రేంజ్ డీఐజీ షేముషి అన్నారు. శనివారం హిందూపురం...