ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రాలవద్ద భద్రతలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే వేటుతప్పదని అనంతపురం రేంజ్ డీఐజీ షేముషి అన్నారు. శనివారం హిందూపురం మండలంలోని బిట్ కళాశాల, లేపాక్షి గురుకుల పాఠశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాలవద్ద జిల్లా ఎస్పీ మాధవరెడ్డితో కలిసి పరిశీలించారు.
భద్రతలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు: డీఐజీ
02
Jun