భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

తమిళనాడులో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి తిరువల్లూరులో జిల్లాలోని ఓ పెయింట్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పని చేస్తోన్న ముగ్...

Continue reading

2 బస్సులు ఢీ.. ముగ్గురు మృతి

గుజరాత్లోని ఆరావళిలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. మొదాసా-మల్పూర్ హైవేపై సకారియా బస్ స్టేషన్ సమీపంలో రెండు బస్సులు ఢీకొన్నాయి. స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సు డివైడర్ను దాటి వెళ్లి ప్ర...

Continue reading

రోడ్డు పక్కన నిలిపిన కార్లు దగ్ధం

గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. వివిధ కేసులో తీసుకొచ్చిన వాహనాలను రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. వ్యర్థాలకు నిప్పు పెట్టగా.. అవి వాహనాలకు వ్య...

Continue reading

దేశభక్తి గీతానికి నాట్యం చేస్తూ మాజీ సైనికుడు కన్నుమూత

మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దేశభక్తి గీతానికి రిటైర్డ్ సైనికుడు బల్విందర్ ఛావ్దా నాట్యం చేస్తూ గుండెపోటుకు గురై కుప్పకూలారు. అయితే, ఇది ప్రదర్శనలో భాగమని భావించిన పిల్లలు చప్పట్లు కొడ...

Continue reading

ఓ వైపు పాకిస్థాన్, మరోవైపు మండే ఎండలు, పాములు.. అయినా దేశం కోసం!!

BSF మహిళా జవాన్లు విపరీతమైన ఎండలో దేశం కోసం అంకితభావంతో డ్యూటీ చేస్తున్నారు. ఇండో-పాక్ సరిహద్దుల్లోని సాంబా సెక్టార్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య అవిశ్రాంతంగా పెట్రోలింగ్ చేస్తున్నా...

Continue reading

పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటలు

AP: కలియుగ వైకుంఠం తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. నిన్న సాయంత్రం నుంచి భారీగా భక్తులు తరలివస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిప...

Continue reading

ఇవాళ 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని అంచనా.. జాగ్రత్త!

AP: రాష్ట్రంలోని 145 మండలాల్లో నేడు వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివిధ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదు అవుతాయని అంచనా వేసింద...

Continue reading

గుంటూరు లేదా ఒంగోలులో NCC డైరెక్టరేట్: డిప్యూటీ డైరెక్టర్

AP: NCC శిక్షణతో విద్యార్థులకు సమాజం, దేశంపై బాధ్యత పెరుగుతుందని ఎన్సీసీ AP, TG డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. గుంటూరు/ ఒంగోలులో NCC డైరెక్టరేట్, విశాఖలో ...

Continue reading

ఎండ ఎఫెక్ట్.. 2 గంటల్లో 16 మంది మృతి

తీవ్ర ఉష్ణోగ్రతలకు తాళలేక ఉత్తరాది ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. బిహార్లోని ఔరంగాబాద్లో బుధవారం 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, వేడి సంబంధ సమస్యలతో జిల్లా ఆస్పత్రిలో 2 గంటల వ్యవ...

Continue reading

హరితహారం’ ఇకపై ‘ఇందిర వనప్రభ’

TG: రాష్ట్ర ప్రభుత్వం 'హరితహారం' పేరును 'ఇందిర వనప్రభ'గా మార్చనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అన్ని కార్యక్రమాలు 'తెలంగాణకు హరితహారం' పేరుతో జరిగాయి. ఇకపై 'ఇందిర వనప్రభ' పేరుతో క...

Continue reading