తమిళనాడులో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి తిరువల్లూరులో జిల్లాలోని ఓ పెయింట్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పని చేస్తోన్న ముగ్...
గుజరాత్లోని ఆరావళిలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. మొదాసా-మల్పూర్ హైవేపై సకారియా బస్ స్టేషన్ సమీపంలో రెండు బస్సులు ఢీకొన్నాయి. స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సు డివైడర్ను దాటి వెళ్లి ప్ర...
గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. వివిధ కేసులో తీసుకొచ్చిన వాహనాలను రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. వ్యర్థాలకు నిప్పు పెట్టగా.. అవి వాహనాలకు వ్య...
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దేశభక్తి గీతానికి రిటైర్డ్ సైనికుడు బల్విందర్ ఛావ్దా నాట్యం చేస్తూ గుండెపోటుకు గురై కుప్పకూలారు. అయితే, ఇది ప్రదర్శనలో భాగమని భావించిన పిల్లలు చప్పట్లు కొడ...
BSF మహిళా జవాన్లు విపరీతమైన ఎండలో దేశం కోసం అంకితభావంతో డ్యూటీ చేస్తున్నారు. ఇండో-పాక్ సరిహద్దుల్లోని సాంబా సెక్టార్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య అవిశ్రాంతంగా పెట్రోలింగ్ చేస్తున్నా...
AP: కలియుగ వైకుంఠం తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. నిన్న సాయంత్రం నుంచి భారీగా భక్తులు తరలివస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిప...
AP: రాష్ట్రంలోని 145 మండలాల్లో నేడు వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివిధ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదు అవుతాయని అంచనా వేసింద...
తీవ్ర ఉష్ణోగ్రతలకు తాళలేక ఉత్తరాది ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. బిహార్లోని ఔరంగాబాద్లో బుధవారం 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, వేడి సంబంధ సమస్యలతో జిల్లా ఆస్పత్రిలో 2 గంటల వ్యవ...
TG: రాష్ట్ర ప్రభుత్వం 'హరితహారం' పేరును 'ఇందిర వనప్రభ'గా మార్చనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అన్ని కార్యక్రమాలు 'తెలంగాణకు హరితహారం' పేరుతో జరిగాయి. ఇకపై 'ఇందిర వనప్రభ' పేరుతో క...