BSF మహిళా జవాన్లు విపరీతమైన ఎండలో దేశం కోసం అంకితభావంతో డ్యూటీ చేస్తున్నారు. ఇండో-పాక్ సరిహద్దుల్లోని సాంబా సెక్టార్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య అవిశ్రాంతంగా పెట్రోలింగ్ చేస్తున్నారు. ఒకవైపు పాకిస్థాన్ శత్రువులు, మరోవైపు మండిపోయే ఎండలను లెక్క చేయకుండా గస్తీ కాస్తున్నారు. అంతేకాదు వాళ్లకు విషపూరితమైన పాములతో ప్రమాదం పొంచి ఉంది. తీవ్రమైన ఎండల్లో ఇవి మరింత చురుకుగా మారుతాయి.
ఓ వైపు పాకిస్థాన్, మరోవైపు మండే ఎండలు, పాములు.. అయినా దేశం కోసం!!
31
May