ఆదిలాబాద్ తిర్పల్లిలోని ఓ గోడౌన్లో నిల్వ ఉంచిన దాదాపు వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం టూటౌన్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ అశోక...
TG: దోస్త్ ఫేజ్-3 రిజిస్ట్రేషన్లను నేటి నుంచి ఈనెల 4వ తేదీ సా.5 గంటల వరకు స్వీకరించనున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. రేపటి నుంచి ఎల్లుండి సా. 5లోగా వెబ్ ఆప్షన్లు నమోదు చేస...
చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్(CMRF) దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత వెబ్సైట్ను సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ప్రారంభించారు. ఈనెల 15 తర్వాత నుం...
ఆసిఫాబాద్ జిల్లాలో తల్లి, ముగ్గురు కూతుళ్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. కాగజ్నగర్ మండలం గజ్జిగూడకు చెందిన వనిత కుటుంబ కలహాల కారణంగా తన ముగ్గురు కూతుళ్లతో కలిసి స...
AP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. న్యాయస్...
TG: ములుగు జిల్లా పేరును 'సమ్మక్క, సారలమ్మ' గా మార్చేందుకు మంత్రి సీతక్క విజ్ఞప్తితో రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేరు మార్పుపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణక...
TG: ఈ నెల 4న మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లు సమాచారం. కొత్త మంత్రుల ఎంపికపై CM రేవంత్తో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు రేపు ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో చర్చించనున్నారు. ఈ రేసులో ఉమ్మడి R...
AP: పెంచిన పెన్షన్ రూ.7 వేలు ఒకేసారి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు సంబరాలు చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి 'జై బోలో జై బోలో.. చంద్రబాబుకు జై బోలో.. జై చంద్రన్న' ...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 'హిందూ' వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు రాహుల్ కామెంట్స్ను ఖండిస్తూ 'హిందూ' సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్...
పార్లమెంట్లో తన గొంతును అణచివేసేందుకు చూసిన BJP భారీ మూల్యం చెల్లించుకుందని TMC MP మహువా మొయిత్రా అన్నారు. డబ్బులు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడుగుతున్నారన్న ఆరోపణలతో గత లోక్సభ...