రాహుల్ మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నారు: యోగి

రాహుల్ గాంధీ 'హిందూ' వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైర్ అయ్యారు. 'లోక్సభలో ప్రతిపక్ష నేత అయ్యాక రాహుల్ మెచ్యూర్గా మాట్లాడతారని అనుకున్నాం. కానీ ఆయన వ్యాఖ్యలు అలా లేవు. పూర్త...

Continue reading

రీఛార్జ్ ప్లాన్ యాక్టివేట్లో ఉండగా మరో రీఛార్జ్ చేసుకుంటే..?

జియో, AirTel, వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలు రేపు అర్ధరాత్రి నుంచి పెరగనున్నాయి. అదనపు భారం పడకుండా ఈలోపు రీఛార్జ్ చేసుకుంటే డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుత ప్లాన్ యాక్టివేట్లో ఉండ...

Continue reading

మైనారిటీలపై బీజేపీ హింస: రాహుల్

గత పదేళ్లుగా మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. 'బీజేపీ ముస్లింలపై హింసకు పాల్పడుతోంది. క్రిస్టియన్లు, సిక్కులపై ద్వేషం చూపిస్తోంది. ప్రతి ఒక్క ...

Continue reading

టెట్ పరీక్షలు, ఫలితాలు ఎప్పుడంటే?

AP: జులై 4 నుంచి 16 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. జులై 25న హాల్ టికెట్లు విడుదల చేస్తామని, ఆగస్టు 5 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడ...

Continue reading

ప్రయాగ్జ్లో రాహుల్ దిష్టిబొమ్మ దగ్ధం

పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన 'హిందూ' వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. యూపీలోని ప్రయాగ్రాజ్లో ఆందోళనకారులు రాహుల్ గాంధీ దిష్ట...

Continue reading

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి: వైసీపీ ఎంపీ

APకి ప్రత్యేక హోదా కోసం గత పదేళ్ల నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నామని అరకు ఎంపీ తనూజా రాణి లోక్ సభలో చెప్పారు. 'ఎన్డీయే అధికారంలో ఉండేందుకు టీడీపీ మద్దతు అవసరం. ప్రత్యేక హోదా ఇచ్చేందుక...

Continue reading

విజయవాడ చేరుకున్న అమర జవాన్ల మృతదేహాలు

AP: లద్దాక్ ప్రమాదంలో మరణించిన తెలుగు జవాన్లు సుభాన్ ఖాన్, నాగరాజు, కృష్ణారెడ్డి మృతదేహాలు విజయవాడ చేరుకున్నాయి. గ్వాలియర్ నుంచి ఎయిర్ ఫోర్స్ విమానంలో వారి భౌతికకాయాలను తీసుకురాగా,...

Continue reading

పోలీసుపై మంత్రి భార్య ఆగ్రహం.. వీడియో వైరల్

AP: మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి ఓ పోలీస్ ఆఫీసర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'తెల్లవారిందా? ప్రభుత్వమే కదా జీతం చెల్లిస్తోంది. YCP వాళ్లేమైనా ఇస...

Continue reading

రిజల్ట్స్ రోజు టీవీ చూడలేదు.. ఎందుకంటే?: పవన్ కళ్యాణ్

AP: ఎన్నికల ఫలితాల రోజు తాను టీవీ చూడలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. 'కూటమి అఖండ మెజారిటీతో గెలుస్తుందని నాకు తెలుసు. నేను ఒక్కడినే కూర్చొని పుస్తకాలు చదువుకున్నా. టెన్ష...

Continue reading

పోలీస్ కస్టడీపై అందుకే చట్టంలో మార్పులు చేశాం: అమిత్ షా

భారతీయ న్యాయ సంహితలోనూ పోలీస్ రిమాండ్ 15 రోజులే ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. 'పాత చట్టాల్లో తొలి 15రోజుల్లోనే రిమాండ్ విధించే అవకాశం ఉంది. కానీ అప్పుడు నిందిత...

Continue reading